కీచకుడు రాజు ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆ నీచుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే చిన్నారిపై హత్యాచారం ఘటనలో తాను మొదట చేసిన ట్వీట్ పట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిందితుడిని పోలీసులు కొన్ని గంటల్లోనే అదుపులోకి తీసుకున్నట్టు పొరబాటున ట్వీట్ చేశానని వివరించారు. ఆ ట్వీట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hx7xoI
కీచక రాజు పరారీలోనే.. ఆ ట్వీట్ పొరపాటున చేశా: మంత్రి కేటీఆర్
Related Posts:
నా పెళ్లికి రండి.. గిఫ్ట్లు వద్దు.. మోడీకి ఓటేయండి: తెలంగాణ యువకుడుహైదరాబాద్: గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల పలువురు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభిమానులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిమానులు 2019లో కమలం పువ్వు గుర్తుకు ఓటే… Read More
అర్నాబ్ గోస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి: ఢిల్లీ కోర్టుఢిల్లీ: ప్రముఖ జర్నలిస్టు అర్నాబ్ గోస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ కోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నమోదు చేసిన క్రిమినల్ కంప… Read More
సాగునీరు ప్రాజెక్టులకు పెద్ద పీట..ఈ సారి తెలంగాణ బడ్జెట్ ఎంతుంటుందో తెలుసా..?సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. అయితే 2019-20కు ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ ఈసారి రూ.… Read More
ఆయన నియోజకవర్గంలో సీమంతం, షష్ఠిపూర్తి ఉత్సవాలు `ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ`అమరావతి: ఆయన గుంటూరు జిల్లాకు చెందిన ఓ శాసన సభ్యుడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నాయకత్వం తనకు టికెట్ ఇస్తుందో? లేదో? అనే అనుమానం కొద్దిరోజులుగా … Read More
నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ ఇంజినీర్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భ… Read More
0 comments:
Post a Comment