కీచకుడు రాజు ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆ నీచుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే చిన్నారిపై హత్యాచారం ఘటనలో తాను మొదట చేసిన ట్వీట్ పట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిందితుడిని పోలీసులు కొన్ని గంటల్లోనే అదుపులోకి తీసుకున్నట్టు పొరబాటున ట్వీట్ చేశానని వివరించారు. ఆ ట్వీట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hx7xoI
కీచక రాజు పరారీలోనే.. ఆ ట్వీట్ పొరపాటున చేశా: మంత్రి కేటీఆర్
Related Posts:
జగన్ కోటరీ భారీ స్కెచ్ -జస్టిస్ బోబ్డే కీలక తీర్పు -సంచైత క్రిస్టియనే: వైసీపీ ఎంపీ వ్యాఖ్యలుహైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన ఫిర్యాదు లేఖ వ్యవహారాన్ని కోర్టు విచారిస్తుండగా, ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్… Read More
టీం జో బిడెన్: వైట్హౌస్లోకి క్యాంపెయిన్ మేనేజర్.. డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవీ...అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ విజయం సాధించడంలో జెన్ ఓ మాల్లీ డిల్లాన్ కీ రోల్ పోషించారు. ఓటర్లకు అనుగుణంగా వ్యుహాలు రచించి.. అమలు చేశారు. ఇందుల… Read More
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం .. జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక ప్రకటనగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీపై జనసేనాని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ లో జరగనున్న ఎన్నికలలో జనసేన పోటీ చేస్తుందని జనసేన నేతలు … Read More
చైనా జిన్పింగ్తో మోదీ ఫేస్ టు ఫేస్ -టెర్రర్ చర్యల్ని ఉతికారేసిన ప్రధాని - పోస్ట్ కొవిడ్ స్ట్రాటజీపభారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఆరు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.. భీకరమైన చలికాలంలోనూ యుద్ధానికి సిద్ధమని రెండు దేశాల … Read More
50 మంది చిన్నారులపై లైంగిక వేధింపులు.. ఆపై వికృత చర్యలు .. యూపీ ఉద్యోగిని అరెస్ట్ చేసిన సీబీఐఉత్తరప్రదేశ్ నీటిపారుదల శాఖకు చెందిన ఒక జూనియర్ ఉద్యోగిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులకు కళ్ళు బైర్లుగమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గత పదేళ్ళలో 5… Read More
0 comments:
Post a Comment