Monday, September 13, 2021

కరెంట్ బిల్లుల వాత: ప్రజలపై పెనుభారం, చంద్రబాబు విసుర్లు

అసలే కరోనా కాలం.. బతకడమే కష్టం.. అవును.. అంతగా మార్కెట్ లేకపోవడంతో.. నిత్యావసరాలు.. తిండి తప్ప మిగతా ధ్యాస లేదు. చాలా రంగాలపై పెను ప్రభావం పడింది. ఈ సమయంలో కరెంట్ బిల్లుల మోత తప్పడం లేదు. డిస్కం ఛార్జీలు, యూజర్ చార్జీలు అంటూ ముక్కుపిండి మరీ బాదుతున్నారు. ఏపీలో ఇటీవల కొందరికీ భారీగా చార్జీలు వచ్చిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3C6zWd1

Related Posts:

0 comments:

Post a Comment