యువత ఉద్యోగం కోసం చూడొద్దని.. నలుగురికి ఉపాధి కల్పించేలా ఎదగాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇప్పుడు ఉపాధి కోసం చూడొద్దని చెప్పారు. యువతే తిండి పెట్టే స్థాయి ఉండాలని కోరారు. ఆయన విశాఖ పట్టణం పర్యటనలో ఉన్నారు. వర్చువల్ విధానంలో టీఐఈ గ్లోబల్ సమ్మిట్-2020లో ప్రసంగించారు. ఈ సందర్భంగా యువత.. ఉపాధి అవకాశాలు కల్పించాలని హిత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IswWS1
యువత నలుగురికి ఉపాధి కల్పించాలి, టీఐఈ సమ్మిట్లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Related Posts:
ఎమర్జన్సీ మందుల డెలివరీ పేరుతో విచ్చలవిడి ప్రయాణం..! డెలివరీ బాయ్స్ తో జర భద్రం..!!హైదరాబాద్ : దేశంలో కరోనా వైరస్ విజృుంభిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతున్నట్టు అనిపిస్తున్నా ఒక్కసారిగా పెరుగుతున్న పాజిటీవ్ కేసుల స… Read More
కరోనా కిట్ల రచ్చ .. కన్నానే కాదు సుజనా కూడా విజయసాయి రెడ్డిని దులిపేశారుగా...!!ఏపీలో కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలుపై రచ్చ కొనసాగుతుంది . కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ప్రశ్… Read More
ఏపీ బీజేపీపై వైసీపీ ఎదురుదాడి వ్యూహం- కాషాయ నేతల్లో విభేదాలే లక్ష్యంగా...కొరియా నుంచి తెప్పించిన కరోనా టెస్టింగ్ కిట్ల వ్యవహారం ఏపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. కరోనా టెస్టింగ్ కిట్ల ధరలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ ప్రభుత్వంప… Read More
కరోనా కలకలం: పాజిటివ్ వ్యక్తి డిశ్చార్జ్, ఆ ఫ్యామిలీ మొత్తం క్వారంటైనలోకి..గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా, జరిగిన ఓ పొరపాటు ఇప్పుడు కలకలం రేపుతోంది. కరోనా నుంచి కోలుకున్న వ్యక… Read More
కరోనా : భారత్,సౌతాఫ్రికాల్లో ఏక కాలంలో లాక్ డౌన్.. కానీ అక్కడికీ ఇక్కడకీ ఎంత తేడా..?భారత్లో కరోనా వైరస్ కేసులకు బ్రేక్ పడట్లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దాదాపుగా 20వేల కేసులకు ఇప్పుడు చేరువవుతోంది. చాలా దేశాల… Read More
0 comments:
Post a Comment