ఏలూరు లో వింత వ్యాధికి కారణం తాగునీరు కాదని, తాగునీటిలో ఎలాంటి సమస్య లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజల అనారోగ్యానికి కారణం రియాక్షన్ మాత్రమేనని ఆయన తెలిపారు. ఏలూరు ఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తాజా పరిస్థితులను కమిషనర్ ముఖ్యమంత్రికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W5mfIm
ఏలూరు తాగునీటిలో సీసం, నికెల్ లేవు.. పూర్తి నివేదిక నాలుగు రోజుల్లో : సీఎం జగన్ తో హెల్త్ కమీషనర్
Related Posts:
ఆదాని కంపెనీకి నీకు ఏం సంబంధం ఐశ్వర్య, డీకే కూతురుకు ఈడీ ప్రశ్నలు, ఉషా ఆస్తి!న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి డీకే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్యను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు విచ… Read More
యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం : పవన్ కళ్యాణ్నల్లమల యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇదివరకే యురేనియం తవ్వకాలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిని… Read More
ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కోల్కతాలో భారీ ర్యాలీ.. పాల్గోన్న మమతా బెనర్జీఅసోంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి) జాబితాలో చోటు చేసుకున్న గందరగోళానికి నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెప్టెంబర్ 12 … Read More
పాక్కి షాకిచ్చిన ఐక్యరాజ్యసమితి: మధ్యవర్తిత్వంపై తేల్చేసిన యూఎన్ చీఫ్న్యూయార్క్: జమ్మూకాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ అడుక్కుంటున్న పాకిస్థాన్కు ఐక్యరాజ్యసమితి గట్టి షాక్ ఇచ్చింది. కాశ్మీర్ విషయంలో భారత్, పాకిస్థాన… Read More
ఎందుకలాగా: వెల్లుల్లి దిగుమతి చేసుకున్న ఈ రైతుకు జైలు శిక్ష విధించిన కోర్టుటాస్మానియా: వెల్లుల్లి దిగుమతి చేసుకున్నందుకు ఓ రైతుకు 11 ఏళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. అదేంటి వెల్లుల్లి దిగుమతి చేసుకుంటే జైలు శిక్ష విధిస్తార… Read More
0 comments:
Post a Comment