ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తో సత్సంబంధాలు నెరుపుతున్న సీఎం జగన్ రెండేళ్లుగా అదే స్ధాయిలో సాయం మాత్రం పొందలేకపోయారు. మోడీ సర్కార్ కు ప్రతీసారీ బేషరతుగా మద్దతిస్తున్నా .. ఏపీ ప్రయోజనాల్ని మాత్రం సాధించుకోలేకపోతున్నారు. ఇలాంటి తరుణంలో బీజేపీకి గుడ్ బై చెప్పేయాలనే ఒత్తిడి పెరుగుతోంది. ఆ మధ్య బీజేపీ వైఖరిని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V1FTYW
జగన్ కు సవాల్ విసిరిన స్టాలిన్-కేంద్రంపై పోరుకు ఇదే మంచి తరుణం-స్వీకరిస్తారా ?
Related Posts:
దమ్ముంటే పాతబస్తీకి రావాలంటూ ప్రధానికి ఓవైసీ సవాల్: 28న హైదరాబాద్కు నరేంద్ర మోడీన్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 28న హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ హకీంపేట విమాన… Read More
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కొత్త కేసులంటే..?అమరావతి: గత రెండు మూడు రోజులుగా స్వల్పంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు గడిచిన 24 గంటల్లో కొద్దిగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజు వ్యవధిలో… Read More
లాలూకు కోలుకోలేని దెబ్బ -ఎమ్మెల్యేతో బేరాల ఆడియోపై జార్ఖండ్ దర్యాప్తు -బీహార్లో మరో ఎఫ్ఐఆర్దాణా కుంభకోణం కేసులో దోషిగా జైలు శిక్ష అనుభవిస్తోన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(72) మళ్లీ కోలుకోలేని విధంగా మరో అక్రమాల ఊబిలో కూరుకుపోయినట్లు క… Read More
ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. బీజేపీని ఆపలేరు: కేసీఆర్కు తేజస్వి సూర్య కౌంటర్బెంగళూరు/హైదరాబాద్: తెలంగాణలో తనపై కేసులు నమోదు చేయడంపై బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య స్పందించారు. ఎన్ని కేసులు పెట్టినా బీజేపీ… Read More
అడ్డంగా దొరకిన బీజేపీ: కాపీ కొట్టడానికీ తెలివుండాలన్న కేటీఆర్ -కాషాయ మేనిఫెస్టోలో గులాబీ ఘనతజీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో.. వివాదాస్పద ఎల్ఆర్ఎస్ రద్దు మొదలుకొని, హైదరాబాద్ నగరంలోని వరద బాధిత కుటుంబాలకు తలా రూ.25వేలు, కొత్తగా లక్ష ఇళ్లు, 100 యూ… Read More
0 comments:
Post a Comment