ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తో సత్సంబంధాలు నెరుపుతున్న సీఎం జగన్ రెండేళ్లుగా అదే స్ధాయిలో సాయం మాత్రం పొందలేకపోయారు. మోడీ సర్కార్ కు ప్రతీసారీ బేషరతుగా మద్దతిస్తున్నా .. ఏపీ ప్రయోజనాల్ని మాత్రం సాధించుకోలేకపోతున్నారు. ఇలాంటి తరుణంలో బీజేపీకి గుడ్ బై చెప్పేయాలనే ఒత్తిడి పెరుగుతోంది. ఆ మధ్య బీజేపీ వైఖరిని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V1FTYW
Sunday, August 29, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment