భారతదేశంలో కరోనా కేసుల నమోదు కొనసాగుతూనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 42,909 కేసులు నమోదయ్యాయి. భారతదేశం యొక్క కోవిడ్ చార్ట్ నేడు కాస్త మెరుగుదల చూపించింది. దేశంలో ఈరోజు నమోదైన కేసులు నిన్నటి కంటే 4.7% తగ్గినట్లుగా కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో సుమారు 380
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WxVMXw
Sunday, August 29, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment