భారతదేశంలో కరోనా కేసుల నమోదు కొనసాగుతూనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 42,909 కేసులు నమోదయ్యాయి. భారతదేశం యొక్క కోవిడ్ చార్ట్ నేడు కాస్త మెరుగుదల చూపించింది. దేశంలో ఈరోజు నమోదైన కేసులు నిన్నటి కంటే 4.7% తగ్గినట్లుగా కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో సుమారు 380
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WxVMXw
భారత్ లో కరోనా : పెరుగుతున్న యాక్టివ్ కేసులతో ఆందోళన, తాజా కేసుల్లో 70 శాతం కేరళ నుండే
Related Posts:
మసాజ్ సెంటర్లలో మారణహోమం -అమెరికాలోని అట్లాట సిటీ కాల్పుల్లో 8మంది మృతి -జాబితాలో మనవాళ్లు!అగ్రరాజ్యం అమెరికా మరోసారి మారణహోమానికి వేదికైంది. జాత్యహంకారం, ఇతర నేరాలకు కేరాఫ్గా ఉండే జార్జియా రాష్ట్రంలో మరో కిరాతక సంఘటన చోటుచేసుకుంది. జార్జియ… Read More
కర్ణాటక మాజీమంత్రి రాసలీల కేసులో షాకింగ్ ట్విస్ట్. తెరపైకొచ్చిన సీడీ గర్ల్ తండ్రి: కిడ్నాప్బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీమంత్రి రమేష్ జార్కిహోళి రాసలీల కేసు.. అనూహ్య మలుపును తీసుకుం… Read More
కరోనా తొలి రోజుల తరహా పరిస్థితులు: సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్: లాక్డౌన్కు ప్రిపేర్?న్యూఢిల్లీ: కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తూ వస్తోన్నాయి. ఈ నెల ఆరంభంలో 10 వేలకు దిగువగా నమోదైన రోజ… Read More
కరోనా వైరస్ థర్డ్ వేవ్: రోజూ పాతిక వేలకు పైగా కొత్త కేసులు: ఆ దేశం అతలాకుతలంప్యారిస్: ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా మరోసారి తన విజృంభణ మొదలు పెట్టింది. భారత్ సహా అనేక దేశాల్లో క్రమగా రోజువారీ కేసుల్లో అనూహ్యం పెరుగ… Read More
స్పైనల్ మస్కులర్ అట్రోఫి: వైజాగ్ చిన్నారి బతకాలంటే రూ. 23 కోట్ల ఇంజెక్షన్ కావాలిఆంధ్రప్రదేశ్లోని ఒక ఆరు నెలల చిన్నారి ప్రాణం కాపాడాలంటే రూ. 23 కోట్లు విలువ చేసే ఇంజెక్షన్ కావాలి. విదేశాలలో లభించే ఈ ఇంజెక్షన్ ధర రూ. 16 కోట్లు కాగా… Read More
0 comments:
Post a Comment