Thursday, December 10, 2020

రేపు హస్తినకు సీఎం కేసీఆర్... మోదీతో భేటీ... పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన...?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం(డిసెంబర్ 11) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు సాగే ఢిల్లీ పర్యటనలో.. సీఎం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరింది. నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్రమంత్రులతోనూ సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39XffFz

Related Posts:

0 comments:

Post a Comment