తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం(డిసెంబర్ 11) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు సాగే ఢిల్లీ పర్యటనలో.. సీఎం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే ప్రధాని అపాయింట్మెంట్ కోరింది. నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్రమంత్రులతోనూ సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39XffFz
Thursday, December 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment