హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్ రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తాయిలాలు ప్రకటించారు తప్ప నిరుపైదలకు చేలు చేద్దామని కాదని టీటీడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. కేంద్ర బీజేపి చేసిన అనేక వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ మద్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారని ఆరోపించారు. బడ్జెట్ సారాంశం వినిపిస్తున్నప్పుడు నోట్ల రద్దు వల్ల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t3Rq8t
కేంద్ర వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ బడ్జెట్..! విరుచుకుపడ్డ టీటీడిపి..!!
Related Posts:
ఉగ్రదాడుల్లో టెక్నాలజీ వినియోగం: కమ్యూనికేషన్ కోసం వర్చువల్ సిమ్ల వాడకంపుల్వామా దాడులకు సంబంధించి తొవ్వుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడి వెనుక ఎంత పెద్ద కుట్ర జరిగిందన్నది స్పష్టమవుతోంది. పుల్వామా ద… Read More
ఓటర్లే టార్గెట్గా 87వేల వాట్సప్ గ్రూపులు.. ప్రచారంలో టెక్నాలజీని వాడుకుంటున్న నేతలుఢిల్లీ : లోక్సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. సుడిగాలి పర్యటనలతో ఓటర్లను ఆకట్టుకునే ప్ర… Read More
హరీష్ ఇక సిద్ధిపేటకే పరిమితమా ? ఈ దెబ్బతో పూర్తిగా పక్కన పెట్టినట్టే అని చర్చతెలంగాణ లోకసభ ఎన్నికల్లో మాజీ మంత్రి, సీఎం కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావును పక్కన పెట్టారంటూ వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. టిఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన… Read More
లండన్ లో కూడా లాగేస్తున్నారు..! బంగారమా మజాకా...!!లండన్/హైదరాబాద్ : భారతీయు మహిళలు మన దేశంలోనే కాదు, విదేశాల్లో ఉన్నా కూడా బంగారు నగలపై అపారమైన ఇష్టాన్ని కనబరుస్తారు. బంగారాన్ని ధరించడం శుభసూచి… Read More
మస్కట్ లో మనోళ్ల కష్టాలు.. జీతాల్లేవు, తిండి లేదు.. సర్కార్ సాయం కోసం ఎదురుచూపుకరీంనగర్ : ఉన్న ఊరిలో ఉపాధి లేదు. సొంత రాష్ట్రంలో ఉద్యోగం లేదు. జీవన పోరాటంలో.. బతుకు గమనంలో గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి. కట్టుకున్న భార్యను, … Read More
0 comments:
Post a Comment