Thursday, December 10, 2020

ఏ2గా: వైసీపీ మహిళా నేతపై ఎఫ్ఐఆర్: సీఎంకు చెప్పి ఉద్యోగాలు తొలగిస్తానంటూ బెదిరింపు

గుంటూరు: గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏపీ వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ ఛైర్ పర్సన్‌ దేవళ్ల రేవతి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. భారత శిక్ష్మాస్మృతిలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్‌గేట్ వద్ద వీరంగం సృష్టించడం, విధి నిర్వహణలో ఉన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n3rvIg

Related Posts:

0 comments:

Post a Comment