గుంటూరు: గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏపీ వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ల రేవతి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. భారత శిక్ష్మాస్మృతిలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్గేట్ వద్ద వీరంగం సృష్టించడం, విధి నిర్వహణలో ఉన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n3rvIg
Thursday, December 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment