హైదరాబాద్: ఐటీ హబ్గా గుర్తింపు పొందిన గచ్చిబౌలి రక్తమోడింది. తెల్లవారు జామున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం అయిదుమందిని బలి తీసుకుంది. అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతులందరూ పాతికేళ్లలోపు యువకులే కావడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. వారి కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nfTfth
రక్తమోడిన గచ్చిబౌలి: టిప్పర్ ఢీ కొట్టిన వేగానికి కారు నుజ్జునుజ్జు: అయిదుమంది దుర్మరణం
Related Posts:
హైదరాబాద్: సిటీ బస్సుల్లో జనరల్ పాస్ ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త - 800 బస్సుల వేలంహైదరాబాద్ సిటీ, శివారు ప్రాంతాలకు చెందిన లోకల్ బస్సు ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. జీహెచ్ఎంసీ పరిధిలోని జనరల్ బస్పాస్ హోల్డర్లకు ల… Read More
ఇద్దరూ ఇద్దరే: మెలానియా సంచలనం -మీడియా, టెక్ దిగ్గజాలపై తీవ్ర విమర్శలు - భర్తకు వత్తాసుతనకు ఎదురొచ్చిన లేదా ప్రశ్నించిన అందరిపైనా నోరేసుకుని పడిపోవడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలవాటు. ఈ విషయంలో తాను కూడా తక్కువేం కాదని నిరూపించు… Read More
సెల్ఫీ తీసిన వ్యక్తిని గిరగిరా తిప్పి తోసేసిన తేజశ్వి యాదవ్: జంగిల్రాజ్ అంటూ బీజేపీ(వీడియో)పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో అధికార బీజేపీ-జేడీయూ, ప్రతిపక్ష ఆర్జేడీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పర విమర్శలతో రాజకీయ వ… Read More
అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్కు ఘోర అవమానం.. టుస్సాడ్స్లో విగ్రహం తొలగింపు...అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నాలుగు రోజుల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. బెర్లిన్లోని మైనపు బొమ్మల మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్ నుంచి అమెరికా అధ్యక్షుడ… Read More
ట్యూషన్ ఫీజు 30 శాతం తగ్గింపు -జగన్ సర్కారు కీలక ఉత్తర్వులు -విద్యార్థులకు ఊరటఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తిపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నా, నవంబర్ 2 నుంచి విద్యా సంస్థలన్ని పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్… Read More
0 comments:
Post a Comment