Tuesday, January 22, 2019

కాపుల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్లు : ఈడ‌బ్ల్యూఎస్ కోటా లో స‌గం : అమ‌లు సాధ్యాసాధ్యాల పై క‌స‌ర‌త్తు..!

ఏపి మంత్రివర్గం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్‌)లకు ఇచ్చే 10 శాతం కోటాను అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. అందులోని ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ల‌లో 5 శాతం కాపులకు, మిగతా 5 శాతం ఇతర అన్ని అగ్రకులాల పేదలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ అంశంపై సమగ్రంగా చర్చించి విధివిధానాలను అసెంబ్లీ ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RE8Dnu

Related Posts:

0 comments:

Post a Comment