Tuesday, January 22, 2019

అందరి ఓట్లు అడిగాడు, తన ఓటు వేసుకోవడం మరిచాడు: ఆగమైన 'ఆగంరెడ్డి'

హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లోను టీఆర్ఎస్ హవా కనిపించింది. ఆ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారు. 59 శాతం గెలుపు వారిదే. 20 శాతం చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. తొలి విడతలో తెలంగాణవ్యాప్తంగా 4,470 సర్పంచ్ చోట్ల ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ఏకగ్రీవం ఉన్నాయి. ఇందులో టీఆర్ఎస్ 2700 వరకు,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RFCtId

Related Posts:

0 comments:

Post a Comment