Friday, December 4, 2020

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై అమిత్ షా స్పందన: బండి సంజయ్‌కి అభినందనలు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఆశించిన ఫలితాలను సాధించింది. రాష్ట్ర నేతలతోపాటు జాతీయ నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించారు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీతో నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడి ఫలితాలను సాధించింది. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JSd1w3

Related Posts:

0 comments:

Post a Comment