హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పనితీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి. కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా వచ్చిన తమిళసాయి సౌందరరాజన్కు స్వాగతం పలుకుతూనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదూ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZIXje4
Sunday, September 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment