Saturday, September 7, 2019

నరసింహన్‌కు ప్రగతిభవన్‌లో ఆత్మీయ వీడ్కోలు ..

హైదరాబాద్ : ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్లు.. అదీ కూడా గవర్నర్‌గా .. యూపీఏ హయాంలో నియమితులై .. ఎన్డీఏ తొలి దఫా కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొన్నారు. ఇటీవలే తమిళ సై సౌందరరాజన్ గవర్నర్‌గా నియమితులవడంతో గవర్నర్ నరసింహన్ దంపతులకు ప్రగతిభవన్‌లో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. గుడి గోడల మీద కేసీఆర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LtGmKA

Related Posts:

0 comments:

Post a Comment