హైదరాబాద్: తెలంగాణలో బలపడటం మీదే భారతీయ జనతా పార్టీ ఫోకస్ మొత్తం ప్రస్తుతం కేంద్రీకృతమైనట్టు కనిపిస్తోంది. సిద్ధిపేట్ జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికలో ఘన విజయాన్ని సాధించడం.. ఆ వెంటనే ఎదురైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అద్భుత ఫలితాలను సాధించిన ఊపును ఇక ముందు కూడా కొనసాగించడానికి కసరత్తు సాగిస్తోంది. ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gJl5f8
గవర్నర్గా జానారెడ్డి?: సాగర్ ఉప ఎన్నికలో కుమారుడు? బీజేపీ ప్లాన్: హస్తినలో అనూహ్య పరిణామాలు
Related Posts:
Coronavirus: CMO ఉద్యోగులకు కరోనా ? సీఎం జంప్, ఇప్పటికే సచివాలయంలో, అధికారులకు హడల్ !బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) కాటుకు సామాన్య ప్రజలతో పాటు అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు హడలిపోతున్నారు. నువ్వానేనా అనే తేడా లే… Read More
క్షీణించిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్యం... మరో ఆస్పత్రికి తరలింపు...ఇటీవల కరోనా వైరస్ బారినపడిన ఢిల్లీ విద్యాశాఖ మంత్రి సత్యేందర్ జైన్(55) ఆరోగ్యం మరింత క్షీణించింది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడంతో శ్వాస తీస… Read More
ప్రధాని మోడీ అఖిల పక్ష భేటీకి ఆహ్వానం లేని ఆప్, ఆర్జేడీ .. ఫైర్ అవుతున్న పార్టీల నాయకులుభారత్-చైనా సరిహద్దు వద్ద చోటు చేసుకున్న ఉద్రిక్తతనేపథ్యంలో చైనాతో సరిహద్దు వివాదంపై చర్చించడానికి ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఆల్ పార్టీ మీటింగ… Read More
వైసీపీ ఓ బిస్కెట్ పార్టీ.. రాజ్యసభ అభ్యర్థులపై వర్ల ఫైర్.. లోకేశ్ ఎప్పటికీ రాలేడన్న విజయసాయి..నిన్నటిదాకా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీవ్రంగా తగువులాడుకున్న వైసీపీ-టీడీపీ.. శుక్రవారం నాటి రాజ్యసభ ఎన్నికల్లోనూ పరస్పర దూషణలు కొనసాగించాయి. బలం ల… Read More
చెప్పిన పంటలే వెయ్యాలని సీఎం కేసీఆర్ అనలేదట... క్లారిటీ ఇచ్చిన కేటీఆర్తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న రైతుబంధు విషయంలో కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారి మాటలు నమ్మొద్దని మంత్రి… Read More
0 comments:
Post a Comment