ఇటీవల కరోనా వైరస్ బారినపడిన ఢిల్లీ విద్యాశాఖ మంత్రి సత్యేందర్ జైన్(55) ఆరోగ్యం మరింత క్షీణించింది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడంతో శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వెంటిలేటర్పై ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్ అందిస్తున్నారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఆయన్ను ప్రస్తుతం ఉన్న రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి మ్యాక్స్ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YN2ara
క్షీణించిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్యం... మరో ఆస్పత్రికి తరలింపు...
Related Posts:
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 466 టెక్నీషియన్, ఆపరేటర్ పోస్టులను భర్తీ… Read More
రోడ్డుప్రమాదంలో ఐపీఎస్ అధికారి తల్లిదండ్రులు దుర్మరణం: అనుమానాలెన్నో!లక్నోః ఉత్తర్ ప్రదేశ్ రక్తమోడింది. యమునా ఎక్స్ప్రెస్ వే సహా ఆ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకున్న రోడ్డు… Read More
ఉగ్ర దాడి సూత్రధారిని అంతమొందించాం .. పుల్వామా దాడిపై ఆర్మీన్యూఢిల్లీ : పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ ఢీ కొని జవాన్ల మరణానికి కారణమైన సూత్రధారి కమ్రాన్ అలియాస్ ఘజి రషీద్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టా… Read More
మద్యం తర్వాత కిక్కిచ్చేది గాంజాయే..! తెలంగాణలో తగ్గి పోతున్న మద్యం ప్రియులు..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : మద్యం వినియోగంలో తెలంగాణ ముందుగా ఉంటుందని, ఇన్నాళ్లూ తెలంగాణ ప్రజలు తాగుబోతులుగా అంబాడాలు మోపిన సందర్భాలు లేకపోలేదు. కాన… Read More
కపిల్ శర్మ షో నుంచి సిద్ధూను తప్పించడంతో ఉగ్రవాదం అంతమైనట్టేనా?చండీగఢ్ః పుల్వామాలో చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూను ఆయన మిత్రుడు, కమేడియన్ క… Read More
0 comments:
Post a Comment