ఇటీవల కరోనా వైరస్ బారినపడిన ఢిల్లీ విద్యాశాఖ మంత్రి సత్యేందర్ జైన్(55) ఆరోగ్యం మరింత క్షీణించింది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడంతో శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వెంటిలేటర్పై ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్ అందిస్తున్నారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఆయన్ను ప్రస్తుతం ఉన్న రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి మ్యాక్స్ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YN2ara
క్షీణించిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్యం... మరో ఆస్పత్రికి తరలింపు...
Related Posts:
జగన్ సర్కారుకు రాకియా దెబ్బ- కేంద్రం ఒత్తిళ్లు- వాటా కొనుగోలుతో బయటపడే యత్నంవిశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల కోసం గతంలో యూఏకీకి చెందిన రాకియా సంస్ధతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో ఎదురవుతున్న సమస్యలను తప్పించుకునేందుక… Read More
BREAKING : రైతులకు మద్దతుగా ఎన్డీయే నుంచి తప్పుకున్న ఆర్ఎల్పీ...కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రపక్షం రాష్ట్రీయ లోక్తంత్రిక్ పార్టీ షాకిచ్చింది. ఎన్డీయే కూటమిని వీడుతున్నట్లు ఆ పార్టీ అధినేత హనుమాన్ బెనివాల… Read More
పేదలకు ఇళ్లు ఇస్తే చంద్రబాబుకి నష్టం ఏమిటి ? వల్లభనేని వంశీ సూటి ప్రశ్నటిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ధ్వజమెత్తారు. ఏపీలో వైయస్సార్ హౌసింగ్ స్కీమ్ లో భాగంగా రెండవ రోజు ఇళ్ళ ప… Read More
కరోనా విలయం: 6నెలల కనిష్ట రికార్డు -కొత్తగా 18,732 కేసులు -స్ట్రెయిన్ భయాలు.. షాకింగ్ నంబర్స్పుట్టి 13 నెలలైన తర్వాత జన్యుపరమైన మార్పులతో కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. అగ్ర దేశాల్లో మళ్లీ లక్షల కొద్దీ కొత్త కేసులు నమోదవుతు… Read More
రక్తమోడిన రహదారి: క్రూయిజర్ను ఢీ కొట్టిన బస్సు.. తుక్కుతుక్కు: అయిదుమంది దుర్మరణంబెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుమంది తీవ్రంగా గాయపడ్డారు. అతివేగం, డ్రైవర్ నిద్రమత… Read More
0 comments:
Post a Comment