Friday, June 19, 2020

క్షీణించిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్యం... మరో ఆస్పత్రికి తరలింపు...

ఇటీవల కరోనా వైరస్ బారినపడిన ఢిల్లీ విద్యాశాఖ మంత్రి సత్యేందర్ జైన్(55) ఆరోగ్యం మరింత క్షీణించింది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడంతో శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వెంటిలేటర్‌పై ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్ అందిస్తున్నారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఆయన్ను ప్రస్తుతం ఉన్న రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి మ్యాక్స్ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YN2ara

Related Posts:

0 comments:

Post a Comment