నిన్నటిదాకా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీవ్రంగా తగువులాడుకున్న వైసీపీ-టీడీపీ.. శుక్రవారం నాటి రాజ్యసభ ఎన్నికల్లోనూ పరస్పర దూషణలు కొనసాగించాయి. బలం లేకపోయినా, బలహీనుల గొంతుక వినిపించడానికే తాను పోటీకి దిగానన్న టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్య.. అధికార పార్టీ తరఫున బరిలో నిలిచినవాళ్లపై అనూహ్య ఆరోపణలు చేశారు. దోపిడీనే తారకమంత్రంగా టీడీపీ రాష్ట్రాన్ని కొల్లగొట్టిందంటూ వైసీపీ ఎంపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37PboY3
వైసీపీ ఓ బిస్కెట్ పార్టీ.. రాజ్యసభ అభ్యర్థులపై వర్ల ఫైర్.. లోకేశ్ ఎప్పటికీ రాలేడన్న విజయసాయి..
Related Posts:
ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలపై ఉగ్రదాడి: రైళ్లు టార్గెట్: లారీ డ్రైవర్ నుంచి పక్కా సమాచారంబెంగళూరు: శ్రీలంకలో మారణహోమాన్ని సృష్టించిన అనంతరం- ఇక ఉగ్రవాదుల కన్ను మనదేశంపై పడిందా? ఇక్కడ నెలకొన్న ఎన్నికల వాతావరణాన్ని సొమ్ము చేసుకుని, భీకర దాడు… Read More
సీఎం..సీఎస్ వివాదం : పాలన గాలికి వదిలేసారా : గవర్నర్ జోక్యం తప్పదా..!ఎన్నికలు పూర్తయ్యాయి. ఓట్లు వేసే వరకూ ప్రజలే దేవుళ్లన్నారు. ఓట్ల ప్రక్రియ పూర్తయిన తరువాత మాత్రం ఎవరి పంతాలు వారికి ముఖ్యంగా మారుతున్నాయి. స… Read More
నేడు శ్రీవారి దర్శనానికి బ్రేక్: భక్తులతో తిరుమల కిటకిట : దర్శనం మరింత ఆలస్యం..!సెలవులు..అందునా శనివారం శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుమల కొండ మీద బారులు తీరారు. సిఫార్సు లేఖ లను పక్కన పెట్టేసారు. దర్శనం కోసం క్యూ లైన… Read More
ఎల్లుండి ఇంటర్ బోర్డు వద్ద మహాధర్నా : కోదండరాంహైదరాబాద్ : ఇంటర్ బోర్డులో జరిగిని అవకతవకలు, విద్యార్థుల సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఎల్లుండి మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలంగాణ జనసమితి అధ… Read More
ఐసిస్ ఉగ్రవాదుల అడ్డా: లక్ష బాల్ బేరింగులతో బాంబుల తయారీ: తాజా పేలుళ్లుకొలంబో: శ్రీలంకలో తాజాగా బాంబు పేలుళ్లు సంభవించాయి. ఒకే ప్రాంతంలో మూడు శక్తిమంతమైన బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్ల వల్ల సంభవించిన ప్రాణ, ఆ… Read More
0 comments:
Post a Comment