నాయకత్వ మార్పు, పార్టీ ప్రక్షాళన అంశాలే ప్రధాన అజెండాగా కొనసాగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో అందరూ ఊహించిన పరిణామమే చోటుచేసుకుంది. కొత్త సారధిపై ఎంతకీ క్లారిటీ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగనున్నారు. గాంధీయేత కుటుంబానికి చెందిన వ్యక్తికి సారధ్య బాధ్యతలు కట్టబెట్టాలని సోనియా కుటుంబం భావించగా, అందుకు నేతల నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gpoYUL
Monday, August 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment