తాజా ఢిల్లీ సెరాలజికల్ సర్వే ఫలితాలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. 5-17ఏళ్ల వయసు వారిలోనే ఎక్కువగా యాంటీబాడీస్ని గుర్తించినట్లు సర్వే వెల్లడించింది. సర్వేలో పాల్గొన్నవారిలో 5-17 ఏళ్ల వయసున్న 34.7శాతం మందిలో యాంటీబాడీస్ను గుర్తించినట్లు పేర్కొంది. అలాగే 50 ఏళ్ల వయసున్న 31.2శాతం మందిలో,18-49 ఏళ్ల వయసున్న 28.5శాతం మందిలో యాంటీబాడీస్ని గుర్తించినట్లు తెలిపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jdYiIb
కరోనా బారిన మైనర్లు... 34.7శాతం మంది.... సెరాలజికల్ సర్వే షాకింగ్ రిపోర్ట్...
Related Posts:
దక్షిణా మూర్తి స్వరూపండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
కేంద్ర మంత్రికి కరోనావైరస్.. దగ్గుతూనే ప్రెస్ మీట్.. వరల్డ్ కప్ వాయిదాపౌల్ట్రీ పరిశ్రమ మినహా భారత్లో పెద్దగా ప్రభావం చూపనప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) ఇంకా విజృంభిస్తూనేఉంది. చైనాతోపాటు మొత్తం పాతిక ద… Read More
కన్నీళ్లకే కన్నీళ్లు...ఎంత తల్లడిల్లిపోయిందో చిట్టితల్లి: పనిమనిషిగా తెచ్చి జీవచ్ఛవంలా మార్చారుహైదరాబాద్: హైదరాబాద్లో దారుణం వెలుగు చూసింది. అభం శుభం తెలియని ఏడేళ్ల బాలికపై తల్లిదండ్రులు అమానుషంగా ప్రవర్తించారు. మానవత్వం మరిచి చిన్నారిపై దాష్టీ… Read More
చిన్నారి కడుపులో 4.5సెం.మీ సూది.. నిమిషాల్లో తొలగించిన వైద్యులు..ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ప్రతీ క్షణం వాళ్లను గమనిస్తూ ఉండాలి. లేదంటే చేతికి దొరికిన వస్తువును నోట్లో పెట్టేసుకోవడం.. స్టూల్స్,బల్లలు ఎక్కి కిందపడటం..… Read More
తిరుమలలో ప్రహ్లాద్ మోడీ: సీఏఏ, ఎన్ఆర్సీలపై కీలక వ్యాఖ్యలు, జమ్మూకాశ్మీర్లో శ్రీవారి ఆలయం..తిరుపతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ మంగళవారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వాములవారిని దర్శించుకున్నారు. శ్రీవార… Read More
0 comments:
Post a Comment