తాజా ఢిల్లీ సెరాలజికల్ సర్వే ఫలితాలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. 5-17ఏళ్ల వయసు వారిలోనే ఎక్కువగా యాంటీబాడీస్ని గుర్తించినట్లు సర్వే వెల్లడించింది. సర్వేలో పాల్గొన్నవారిలో 5-17 ఏళ్ల వయసున్న 34.7శాతం మందిలో యాంటీబాడీస్ను గుర్తించినట్లు పేర్కొంది. అలాగే 50 ఏళ్ల వయసున్న 31.2శాతం మందిలో,18-49 ఏళ్ల వయసున్న 28.5శాతం మందిలో యాంటీబాడీస్ని గుర్తించినట్లు తెలిపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jdYiIb
Monday, August 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment