తాజా ఢిల్లీ సెరాలజికల్ సర్వే ఫలితాలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. 5-17ఏళ్ల వయసు వారిలోనే ఎక్కువగా యాంటీబాడీస్ని గుర్తించినట్లు సర్వే వెల్లడించింది. సర్వేలో పాల్గొన్నవారిలో 5-17 ఏళ్ల వయసున్న 34.7శాతం మందిలో యాంటీబాడీస్ను గుర్తించినట్లు పేర్కొంది. అలాగే 50 ఏళ్ల వయసున్న 31.2శాతం మందిలో,18-49 ఏళ్ల వయసున్న 28.5శాతం మందిలో యాంటీబాడీస్ని గుర్తించినట్లు తెలిపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jdYiIb
కరోనా బారిన మైనర్లు... 34.7శాతం మంది.... సెరాలజికల్ సర్వే షాకింగ్ రిపోర్ట్...
Related Posts:
వీడియో: కోడెల ఏదో ఒకరోజు ఆత్మహత్య చేసుకుంటారని అనుకున్నా: దరిద్రాలన్నీ నెత్తి మీద పడ్డాయ్!అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య ఉదంతంపై అదే పార్టీకి చెందిన నాయకుడు, మాజీమంత్రి … Read More
ఢిల్లీ పార్టీ ఆఫీస్ లో భార్యను చితకబాదిన బీజేపీ లీడర్, వీడియో వైరల్, కేంద్ర మంత్రి!న్యూఢిల్లీ: ఢిల్లో త్వరలో జరగనున్న ఎన్నికల గురించి చర్చిస్తున్న సమయంలో అదే కార్యాలయంలోకి వచ్చిన భార్యను చూసిన బీజేపీ నేత ఊగిపోయాడు. అంతే నువ్వ ఎందుకు … Read More
ఈ-సిగరెట్లే కాదు... ఇక్కడ అన్ని పొగాకు ఉత్పత్తులపై బ్యాన్ విధించండిఈ- సిగరెట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని స్వాగతించింది గోవా కాంగ్రెస్ విద్యార్థి అనుబంధ సంస్థ నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా.అంతే… Read More
జనసేన ట్విట్టర్ ఖాతాలు వెనక్కి ... జనసేనాని పవన్ కళ్యాణ్ ట్వీట్ తో దిగొచ్చిన ట్విట్టర్ !!జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ ఇస్తూ జనసైనికుల 400 ట్విట్టర్ అకౌంట్లు సస్పెండ్ చేసింది ట్విట్టర్ . ఊహించని పరిణామంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వి… Read More
కోడెల మృతి కేసులో కొత్త మలుపు!: 'పిరికివాడు కాదు.. ఏదో మిస్టరీ ఉంది'హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై సీబీఐ విచారణ కోరుతూ తెలంగాణ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను అన… Read More
0 comments:
Post a Comment