ఇటీవలి కాలంలో కనీవినీ ఎరుగని స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వార్తలు పతాక శీర్షికలకెక్కాయి. సోమవారం నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడంతో అసలు అజెండా పక్కదారి పట్టినట్లయింది. అయితే, ఏడు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన భేటీలో ఎట్టకేలకు హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకోగలిగింది. మరోవైపు గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తినే సారధిగా కొనసాగించాలంటూ కాంగ్రెస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lbgRyF
సోనియా గాంధీకి నెత్తుటి లేఖ - కొత్త అధ్యక్షుడు ఖాయం - 7గంటల సీడబ్ల్యూసీలో కీలక నిర్ణయాలు
Related Posts:
పతాకస్ధాయికి జగన్ వర్సెస్ నిమ్మగడ్డ వార్- హైకోర్టుకు సర్కార్-అధికారులు భయపడొద్దన్న ఎస్ఈసీఏపీలో పంచాయతీ ఎన్నికల కేంద్రంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కూ, వైసీపీ సర్కారుకూ మధ్య సాగుతున్న పోరు ఇవాళ పతాక స్దాయికి చేరుకుంది. మంత్రి నిమ్మగడ్డ అధికారు… Read More
'విశాఖ ఉక్కు'ను కాపాడుకోలేకపోతే చరిత్రహీనులమే-పదవులు కాదు ప్రజలు ముఖ్యం... : గంటా శ్రీనివాసరావువిశాఖ ఉక్కు కర్మాగారం కేవలం పరిశ్రమ కాదని.. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు అని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అటువంటి స్టీల్ … Read More
ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆ సూచన మేరకే: పోలవరంపై కూడా క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రిఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రై… Read More
పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్ ఆదేశాలపై కోర్టుకు- ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని హెచ్చరికలుపంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని, సహకరించిన అధికారులపై చర్యలు తప్పవని పంచాయతీ రాజ్ మ… Read More
ముగిసిన చక్కాజామ్:ఢిల్లీ, పూణే, బెంగళూరులలో స్వల్ప ఉద్రిక్తతలు, రైతులకు మద్దతుగా ఆందోళనలుకేంద్రం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ఉద్యమంలో భాగంగా అన్నదాతలు చేపట్టిన చక్కా జామ్ చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు మినహాయించి ప్రశాంత… Read More
0 comments:
Post a Comment