Monday, August 24, 2020

Congress: జేజమ్మకు జై, ఖార్గే, చినబాబుకు జై, సిద్దూ, రచ్చ మామూలుగా లేదు, ట్విట్ కు ట్విట్... అంతే!

బెంగళూరు/ న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మార్పు కోరుతూ ఆ పార్టీ నేతలు సోనియా గాంధీకి స్వయంగా రాసిన నేపథ్యంలో సోమవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (CWC)సమావేశంలో పెను ప్రకంపనలు రేపిందని తెలిసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకస్థుడు, లోక్ సభలో మోడీ ప్రభుత్వాన్ని ఢీకొడుతూ వచ్చిన మల్లిఖార్జున్ ఖార్గే కాంగ్రెస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YLdVzp

0 comments:

Post a Comment