Friday, December 25, 2020

ఏపీలో కొత్తగా 355 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే, 4వేల దిగువకు యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో మరోసారి స్వల్పంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 56,409 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 355 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,80,430కు చేరింది. ఒక్క రోజు వ్యవధిలో ఇద్దరు కరోనా బాధితులు మరణించారు. గుంటూరు జిల్లాలో ఒకరు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rvugoe

Related Posts:

0 comments:

Post a Comment