అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో మరోసారి స్వల్పంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 56,409 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 355 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,80,430కు చేరింది. ఒక్క రోజు వ్యవధిలో ఇద్దరు కరోనా బాధితులు మరణించారు. గుంటూరు జిల్లాలో ఒకరు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rvugoe
ఏపీలో కొత్తగా 355 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే, 4వేల దిగువకు యాక్టివ్ కేసులు
Related Posts:
Coronavirus : కరోనా సోకినట్టు ఎలా గుర్తించాలి... ఇవే వైరస్ లక్షణాలు..కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటిని గడగడలాడిస్తోంది. దీనికి మందు లేకపోవడంతో నివారణ పైనే అన్ని దేశాలు ఫోకస్ చేశాయి. వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వ… Read More
కరోనా మరణం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? అక్కడ స్మశానాలన్నీ హౌజ్ఫుల్..వైరస్ నిండిన గాలిని శ్వాస ద్వారా లోనికి పీల్చడం ద్వారాగానీ.. వైరస్తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకుని, అవే చేతులతో మన ముఖంలోని టీ ఆకారాన్ని(క… Read More
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా ? హోమ్ క్వారంటైన్ అందుకేనా ?ఇప్పుడు కరోనా సామాన్య ప్రజలనే కాక ప్రజా ప్రతినిధులను భయపెడుతుంది . ఎప్పుడు ఎవరికి ఎలా కరోనా వ్యాప్తి చెందుతుందో తెలీని పరిస్థితి నెలకొంది. ఇక తాజాగా త… Read More
‘కరోనా పాజిటివ్’ కనికా కపూర్ పార్టీ: వసుంధరా రాజే, దుష్యంత్ సెల్ఫ్ క్వారంటైన్, రాష్ట్రపతి భవన్లోనూన్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా, బాలీవుడ్ సింగర్ కనికా కపూర్కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈమె ఇటీవలే లండన్లో పర్యటించిన … Read More
కరోనా వైరస్ : వృద్దులు,అనారోగ్యంతో బాధపడుతున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. కరోనా వైరస్ బారినపడుతున్నవారిలో యువతీ యువకుల కంటే వృద్దులే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా 70ఏళ్ల పైబడినవారు,అప్పటికే ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో బాధపడుత… Read More
0 comments:
Post a Comment