అహ్మదాబాద్: గుజరాత్లోని ఓ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయిదంతస్తుల భవనంలో కొనసాగుతోన్న ఓ ప్యాకేజింగ్ పరిశ్రమలో ఈ తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు సజీవ దహనం అయ్యారు. ప్యాకేజింగ్ కోసం వినియోగించే వస్తువులు పెద్ద ఎత్తున నిల్వ ఉండటం వల్ల మంటలు అతివేగంగా వ్యాపించాయి. భవనం మొత్తాన్నీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jaTnuj
ప్యాకేజింగ్ మిల్లో పెను అగ్నిప్రమాదం: మంటల్లో అయిదంస్తుల భవనం: 125 మందికి పైగా కార్మికులు
Related Posts:
హైకోర్టులో మంత్రి కొడాలి నాని పిటిషన్.. ఎస్ఈసీ నిమ్మగడ్డ షోకాజ్ నోటీస్ ను సవాల్ చేస్తూఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు వైసీపీ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య ఆధిపత్య పోరు గా మారిన విషయం … Read More
చంద్రబాబు లేఖలపై సాయిరెడ్డి వ్యంగ్యం .. పిచ్చి ముదిరి జో బైడెన్, పుతిన్ లకు లేఖలు రాస్తాడని ఎద్దేవాటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో… Read More
ఘట్కేసర్ ఘటన : అంతా కట్టు కథే.. డీసీపీ రక్షితతో అసలు నిజాలు బయటపెట్టిన యువతి...రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఘట్కేసర్లో యువతిపై అఘాయిత్యం ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆ యువతి చెప్పిందంతా పూర్తిగా కట్టు కథ అని పోలీసులు తేల… Read More
కొడాలి నానీ వర్సెస్ ఎస్ఈసి .. ప్రివిలేజ్ కమిటీ ముందుకు నిమ్మగడ్డ వ్యవహారం .. నోటీసులు ?ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. కొడా… Read More
అజిత్ ధోవల్ ఇంటిపై తీవ్రవాదుల రెక్కీ- అరెస్టైన జైషే ఉగ్రవాది వెల్లడి- భద్రత కట్టుదిట్టంకశ్మీర్ వ్యవహారాల్లో కీలకంగా ఉన్న దేశ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ ధోవల్ను తీవ్రవాదులు టార్గెట్ చేశారు. ఆయన ఇంటిపై రెక్కీ కూడా నిర్వహించారు. తా… Read More
0 comments:
Post a Comment