Friday, December 25, 2020

‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి

బెసిల్ జాహ్రాఫ్‌‌కు 'మర్చెంట్ ఆఫ్ డెత్' అని పేరు. 20వ శతాబ్దం ఆరంభంలో ఆయన చాలా పెద్ద ఆయుధ వ్యాపారి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో ఒకరు. కానీ, ఇప్పటివారికి ఆయన గురించి పెద్దగా తెలియదు. జాహ్రాఫ్ బతికి ఉన్న సమయంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. కానీ, ఆయన జీవితమంతా రహస్యమయంగా ఉండేది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rDkEbo

Related Posts:

0 comments:

Post a Comment