ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కొవిడ్ నిర్ధారణ టెస్టుల సంఖ్యను పెంచగా, దానికి అనుగుణంగా కొత్త కేసులు కూడా పెరిగాయి. సోమవారం అత్యల్పస్థాయిలో 212 కరోనా వైరస్ కేసులు నమోదుకాగా, మంగళవారం పెరుగుదల కనిపించింది. అయితే, డిశ్చార్జిలు కూడా అటు ఇటుగా ఉండటంతో యాక్టివ్ కేసులు కనిష్టానికి పడిపోయాయి.. బ్యాగు సర్దేసిన సీఎం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L1n6aH
ఏపీలో కరోనా: మళ్లీ పెరిగిన కేసులు -కొత్తగా 326 కేసులు, 2మరణాలు -విజయనగరంలో మళ్లీ వైరస్
Related Posts:
వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రసాదాల రేట్లు పెంపుకరీంనగర్ : తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రసాదాల రేట్లు పెరిగాయి. నిత్యవసరాల ధరల పెరుగుదలతో ఆలయ కమిటీ ఈ నిర్ణ… Read More
అవినీతిపై ప్రశ్నిస్తే రాద్దాంతం చేస్తారా: చంద్రబాబు అండ్ కో పై ఆ మాజీ జస్టిస్ ధ్వజంఅమరావతి: అభివృద్ధి ముసుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విచ్చలవిడిగా దోచుకుందని ధ్వజమెత్తారు రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య. రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో… Read More
కాపు రిజర్వేషన్ల నిర్ణయంపై ప్రభుత్వానికి లేఖ రాస్తా: కన్నా లక్ష్మినారయణకాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారయణ వ్యతిరేకించారు. కాపులకు 5 శాతం … Read More
వారిద్దరికి పదవులు ఇచ్చావు..! మరి మా పరిస్తితి ఏంటి జగనన్నా అంటున్న నటీ నటులు..!!అమరావతి/హైదరాబాద్ : సినీ పరిశ్రమ నుంచి ఏపి సిఎం జగన్మోహన్,రెడ్డికి సినిమా కష్టాలు తప్పేట్టు కనిపించడం లేదు. ఎన్నికల్లో వారితో పాటూ తామూ కష్టపడ్డామని, … Read More
కేంద్ర మంత్రివర్గ ఆమోదం.. 33కు చేరిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెరిగింది. ఇదివరకున్న 30 మంది న్యాయమూర్తుల సంఖ్య ఇప్పుడు 33కు చేరింది. ఆ మేరకు బుధవారం నాడు సెంట్రల్ కేబినెట… Read More
0 comments:
Post a Comment