Tuesday, December 29, 2020

ఏపీలో కరోనా: మళ్లీ పెరిగిన కేసులు -కొత్తగా 326 కేసులు, 2మరణాలు -విజయనగరంలో మళ్లీ వైరస్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కొవిడ్ నిర్ధారణ టెస్టుల సంఖ్యను పెంచగా, దానికి అనుగుణంగా కొత్త కేసులు కూడా పెరిగాయి. సోమవారం అత్యల్పస్థాయిలో 212 కరోనా వైరస్ కేసులు నమోదుకాగా, మంగళవారం పెరుగుదల కనిపించింది. అయితే, డిశ్చార్జిలు కూడా అటు ఇటుగా ఉండటంతో యాక్టివ్ కేసులు కనిష్టానికి పడిపోయాయి.. బ్యాగు సర్దేసిన సీఎం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L1n6aH

Related Posts:

0 comments:

Post a Comment