ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కొవిడ్ నిర్ధారణ టెస్టుల సంఖ్యను పెంచగా, దానికి అనుగుణంగా కొత్త కేసులు కూడా పెరిగాయి. సోమవారం అత్యల్పస్థాయిలో 212 కరోనా వైరస్ కేసులు నమోదుకాగా, మంగళవారం పెరుగుదల కనిపించింది. అయితే, డిశ్చార్జిలు కూడా అటు ఇటుగా ఉండటంతో యాక్టివ్ కేసులు కనిష్టానికి పడిపోయాయి.. బ్యాగు సర్దేసిన సీఎం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L1n6aH
ఏపీలో కరోనా: మళ్లీ పెరిగిన కేసులు -కొత్తగా 326 కేసులు, 2మరణాలు -విజయనగరంలో మళ్లీ వైరస్
Related Posts:
కరోనాను వాడుకుంటున్న పాక్: హఫీజ్ సయీద్ సహా 50 మంది ఉగ్రవాదుల విడుదలన్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు దేశాలు అనేక చర్యలు చేపడుతుంటే.. ఆ మహమ్మారిని సాకుగా చూపి ఉగ్రవాదులను వదిలేసే కార్యక్… Read More
చుక్కలు చూపించిన టీడీపీ నేతలు.. వైసీపీ వివాదాస్పద వార్నింగ్.. ఏపీలో పొలిటికల్ వైరస్‘‘వైస్ జగన్ అనే అవినీతి రథానికి రెండు చక్రాలే విజయసాయి రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కరోనా వేళలోనూ వైసీపీ నేతల కాసుల వేట కొనసాగుతోంది. లాక్ డౌన్… Read More
కరోనా తర్వాత జనంపై పన్నుల మోత తప్పదా ? ఇప్పటికే ప్రభుత్వాల సంకేతాలు...కరోనా సంక్షోభం తీసుకొచ్చిన పరిస్ధితులు ఆర్ధిక వ్యవస్దలను కుదేలు చేస్తున్న వేళ.. భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోతోంది. ప్రభుత్వాలు ముందుకు సాగాలంటే కీల… Read More
సెల్యూట్ టు కరోనా వారియర్స్: గాంధీ ఆస్పత్రిపై హెలికాప్టర్లతో పూల వర్షంహైదరాబాద్: కరోనా మహమ్మారిని పారద్రోలడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న వైద్యులకు దేశ వ్యాప్తంగా అరుదైన గౌరవం లభించింది. భారత ఆర్మీ ప్రకటించిన మేరకు కోవిడ్ ఆ… Read More
వలస కూలీలు తప్ప ఎవరూ రావొద్దు- తేల్చిచెప్పిన ఏపీ సర్కార్ - అర్ధం చేసుకోమన్న జగన్...కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ నుంచి వలస కూలీలకు సడలింపు ఇస్తూ కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఏపీ సర్కార్ నిర్ణ… Read More
0 comments:
Post a Comment