Tuesday, December 29, 2020

తాడిపత్రి ఘటనలో నిందితులపై కఠిన చర్యలు, ఎవరినీ ఉపేక్షించబోం: ఎస్పీ

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులతో వెళ్లడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఘటనను సీరియస్‌గా పరిగణిస్తున్నామని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, హత్యాయత్నం కేసుతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని స్పష్టం చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M9jiEQ

Related Posts:

0 comments:

Post a Comment