కరోనా వ్యాక్సిన్ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియపై ట్రయల్ రన్ నిర్వహించేందుకు నాలుగు రాష్ట్రాలను ఎంపిక చేసింది. ఈ నెల 28, 29 తేదీల్లో ఆయా రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించనుంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34J9GHz
ఈ నెల 28, 29 తేదీల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్- ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో
Related Posts:
దూసుకొస్తున్న ఫొని.. ఈ నెల 30న తీరం దాటే అవకాశం..బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తుఫానుగా మారింది. ఇది సోమవారం నాటికి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫొనిగా నామకరణం… Read More
ఇంటర్ ఫలితాల్లో తప్పులు దొర్లాయి : తప్పుచేసినవారిపై చర్యలు, జనార్ధన్ రెడ్డి స్పష్టీకరణహైదరాబాద్ : ఇంటర్ ఫలితాల ప్రకటనల్లో తప్పులు దొర్లినట్టు విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. త్రిసభ్య కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు సమర్ప… Read More
లైంగికదాడి, తర్వాత హత్య : శ్రావణి హత్యపై పోస్టుమార్టం రిపోర్ట్, ఒకరి అరెస్ట్యాదాద్రి : విద్యార్థిని శ్రావణి హత్యకు సంబంధించి వివరాలు పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యాయి. తొలుత శ్రావణిపై అత్యాచారం చేశారని వైద్యులు పేర్కొన్నారు.… Read More
తాగారు, తూళారు, కర్రలతో పరుగెత్తారు : కూకట్ పల్లిలో విద్యార్థుల బీభత్సం, అరెస్ట్హైదరాబాద్ : వారంత ప్రముఖ బిజినెస్ స్కూల్ లో చదువుతున్నారు. ఫ్రెండ్స్ కదా అని పార్టీ చేసుకున్నారు. మందు ఎక్కింది, పాత విషయాలు గుర్తొచ్చింది. ఇంకేముంది … Read More
ఓ గజదొంగ ప్రేమ కథ : రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు.. ప్రియురాలి కోసం చోరీలు చేశాడుఅమీర్పేట : ప్రేమ కోసం జీవితాన్ని పణంగా పెట్టాడు. ప్రేమికురాలి కోసం ఏదైనా చేయడానికి సిద్ధమయ్యాడు. ఆమెనే సర్వసంగా భావించాడు. ఆమె సంతోషం కోసం ఆరాటపడ్డాడ… Read More
0 comments:
Post a Comment