కరోనా వ్యాక్సిన్ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియపై ట్రయల్ రన్ నిర్వహించేందుకు నాలుగు రాష్ట్రాలను ఎంపిక చేసింది. ఈ నెల 28, 29 తేదీల్లో ఆయా రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించనుంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34J9GHz
ఈ నెల 28, 29 తేదీల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్- ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో
Related Posts:
TTD: టీటీడీ కీలక నిర్ణయం: సంక్రాంతి తరువాత కఠినంగా అమలు..!అమరావతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమల పుణ్యక్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి తిరుమల తిరుపతి దేవస్థానం మరో ముందడుగు వేసింది. తిరుమలలో ప్లాస్టిక… Read More
Flash back 2019: బీజేపీ: లోక్ సభలో మెరుపులు.. అసెంబ్లీలో మరకలు..!ముంబై: ఈ ఏడాది భారతీయ జనతా పార్టీ మిశ్రమ ఫలితాలను చవి చూసింది. లోక్ సభ ఎన్నికల్లో మెరుపులు మెరిపించిన కాషాయ పార్టీకి అసెంబ్లీ బరిలో మాత్రం చేదు ఫలితాల… Read More
మొగదిషులో భారీ పేలుడు: 70 మందికిపైగా మృతి, 50మందికి తీవ్రగాయాలుమొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ కారు బాంబు పేలుడు ఘటనలో 70 మంది మృతి చెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. పే… Read More
చొక్కా పట్టుకొండి, బూటు విసరండి, మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు.ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత మ… Read More
జగన్ తవ్వుతోంది అవినీతిని కాదు:వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి: లోకేశ్ ఫైర్..!మాజీ మంత్రి లోకేశ్ మరోసారి ముఖ్యమంత్రి జగన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఏడు నెలలుగా జగన్ తవ్వుతోంది అవినీతిని కాదని.. వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చి పెట్… Read More
0 comments:
Post a Comment