యాదాద్రి : విద్యార్థిని శ్రావణి హత్యకు సంబంధించి వివరాలు పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యాయి. తొలుత శ్రావణిపై అత్యాచారం చేశారని వైద్యులు పేర్కొన్నారు. తర్వాత హత్య చేసినట్టు ధ్రువీకరించారు. శ్రావణి ఒంటిపై గాయాలు ఉండటంతోపాటు ఛాతీ ఎముకలు విరిగినట్టు పోస్టుమార్టం నివేదికలో నిర్ధారించారు. స్కూల్ వద్ద విచారణతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రావణి పదో తరగతి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GSmvUt
లైంగికదాడి, తర్వాత హత్య : శ్రావణి హత్యపై పోస్టుమార్టం రిపోర్ట్, ఒకరి అరెస్ట్
Related Posts:
మంత్రి ఈటల పేషిలో కరోనా కలకలం: ఏడుగురికి పాజిటివ్, శుక్రవారం ఇంట్లోనే ఆమాత్యులు..కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. తెలంగాణలోనూ వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేషిలో ఏడుగురికి కరోనా వైరస… Read More
బరితెగింపు: దళిత కుటుంబంపై 20 మంది యువకుల దాడి, అట్రాసిటీ కేసు నమోదుకుల వివక్ష ఎక్కడో ఓ చోట వెలుగుచూస్తూనే ఉంది. ఇతర వర్గాల చేత బలహీనవర్గాల వారు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఏపీలో జరిగిన ఘటన కలకలం రేపింది. ఓ దళ… Read More
ట్రంప్ మాట: ఏప్రిల్ నాటికి ప్రతీ అమెరికన్ను వ్యాక్సిన్.. పూర్తిస్థాయిలో అందుబాటులో..అగ్రరాజ్యం అమెరికాను కూడా కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. 6.8 మిలియన్లకు పైగా పాజిటివ్ కేసులు రావడంతో అమెరికా వణికిపోతోంది. వైరస్కు వ్యాక్సిన్ రావడం మరి… Read More
విశాఖ ఏజెన్సీలో వింత వ్యాధి .. ఐదుగురు మృతి ... అలెర్ట్ అయిన వైద్యులుఒకపక్క కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే, ఏపీలో మరో పక్క ఓ వింత వ్యాధి విశాఖ ఏజెన్సీలో ప్రబలుతోంది. విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయితీ కరక… Read More
ఓ శ్రావణి కథ: ఏ-3 నుంచి ఏ-1గా దేవరాజ్.. పారిపోయి పెళ్లి చేసుకునేందుకు నో.. తర్వాతే..సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ నెలకొంటుంది. దేవరాజ్, సాయికృష్ణల వేధింపుల వల్లే.. ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. క… Read More
0 comments:
Post a Comment