బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తుఫానుగా మారింది. ఇది సోమవారం నాటికి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫొనిగా నామకరణం చేసిన ఈ తుఫాను ప్రభావం మే ఐదో తేదీ వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ నెల 30న ఫొని దిశమార్చుకుని బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఫణి తుఫానుతో కోస్తాంధ్రకు భారీ వర్షాలు : వాతావరణ శాఖ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GNicJH
దూసుకొస్తున్న ఫొని.. ఈ నెల 30న తీరం దాటే అవకాశం..
Related Posts:
గ్రేటర్ గెలుపు: ఢిల్లీకి బండి సంజయ్ -కేంద్ర కేబినెట్లో చోటు? -బీజేపీ అధికారంలోకి రాగానే..జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో అద్భుత ప్రదర్శనతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హస్తినకు పయనమయ్యారు. అధిష్టానం పిలుపు… Read More
కొంపముంచిన కరోనా భయం:పెళ్లాంతో ఫిజికల్ డిస్టెన్స్ -మగతనం లేదంటూ రచ్చ -భర్తకు పటుత్వ పరీక్షకరోనా రక్కసి ఇప్పటికే 15 లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. మన దేశంలో మహమ్మారికి బలైపోయినవారి సంఖ్య 1లక్షా40వేలు దాటేసింది. 13 నెలలుగా కరోనా విలయకాలాన్ని… Read More
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్: విజయశాంతి రాజీనామా? నేడే ఢిల్లీకి రాములమ్మ, బీజేపీలోకి!హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు స… Read More
దుబ్బాక,గ్రేటర్: ఒత్తిడిలో ఏపీ బీజేపీ -తిరుపతిలో జగన్కు చుక్కలే -నిమ్మగడ్డపైనా సోము వీర్రాజు ఫైర్రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్లు పూర్తికాగా, తెలంగాణలో బీజేపీ బాగా పుంజుకుంది. గతేడాది నాలుగు లోక్ సభ సీట్లతో విజయపరంపర ప్రారంభించిన తెలంగాణ కమల దళం.. ఆ మధ… Read More
ఏలూరు ‘అస్వస్థత’పై పవన్ కళ్యాణ్ స్పందన: అదే కారణమంటూ జనసేనాని ఆందోళనఅమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వన్టౌన్ పరిధిలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏలూరులో శ… Read More
0 comments:
Post a Comment