బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తుఫానుగా మారింది. ఇది సోమవారం నాటికి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫొనిగా నామకరణం చేసిన ఈ తుఫాను ప్రభావం మే ఐదో తేదీ వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ నెల 30న ఫొని దిశమార్చుకుని బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఫణి తుఫానుతో కోస్తాంధ్రకు భారీ వర్షాలు : వాతావరణ శాఖ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GNicJH
దూసుకొస్తున్న ఫొని.. ఈ నెల 30న తీరం దాటే అవకాశం..
Related Posts:
ఏపీలో బెంగాల్ తరహా ర్యాలీ..! హాజరవ్వాల్సిందిగా కేసీఆర్ కు చంద్రబాబు బహిరంగ లేఖాస్త్రం..!!అమరావతి/ హైదరాబాద్ : ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీలు ఎత్తుల పైఎత్తులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఏ పా… Read More
ఫిబ్రవరి 1న ఏపి బంద్ : ఎన్నికల ముందు హోదా బరిలోకి పార్టీలు..!ఎన్నికలు సమీపిస్తున్న వేళ..మరో సారి ఏపిలో ప్రత్యేక హోదా సెగలు మొదలవుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం పవన్ - జగన్ డిమాండ్ చేసారు. టిడిపి ఇదే క… Read More
18 ఏళ్ల విద్యార్థితో పెళ్లయిన మహిళా టీచర్ సెక్స్, అలా అడిగింది కూడా: అరెస్ట్న్యూజెర్సీ: తన 18 ఏళ్ల విద్యార్థితో సెక్స్లో పాల్గొన్న 30 ఏళ్ల టీచర్ పైన కేసు నమోదయింది. అంతేకాదు, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా లేకుండా చేయాలని సదర… Read More
హిందూపురంలో బాలకృష్ణపై మహిళా టీవీ యాంకర్ పోటీ: కేఏ పాల్, పవన్-కేటీఆర్-జగన్లకు రూ.2 కోట్ల ఆఫర్హైదరాబాద్/అమరావతి: ప్రజాశాంతి పార్టీ నుంచి వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తన తొలి అభ్యర్థిని ప్రకటించారు. తమ పా… Read More
తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన, ఆర్టికల్ 163, 164 ఏమిటో తెలుసా: ప్రశ్నిస్తున్న కాంగ్రెస్హైదరాబాద్: కేబినెట్ విస్తరణ జాప్యం వల్ల జరిగిన రాజ్యాంగ ఉల్లంఘనను అడ్డుకోలేక పోవడం ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధమని గవర్నర్కు కాంగ్రెస్ పార్టీ నేత ద… Read More
0 comments:
Post a Comment