ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. ఇటీవల బ్రిటన్ ,యూకే ల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వందల సంఖ్యలో ప్రయాణికులు రావడంతో కరోనా కొత్త స్ట్రెయిన్ విషయంలో నెలకొంది. ఈ నేపథ్యంలో కొత్తగా విస్తరిస్తున్న కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mRLTeu
కరోనా కొత్త స్ట్రెయిన్ పై సీఎం జగన్ సమీక్ష: యూకే, బ్రిటన్ ప్రయాణీకుల ట్రాకింగ్, టెస్టింగ్ పై దిశా నిర్దేశం
Related Posts:
భూపేన్ హజారికాను వరించిన భారతరత్న పురస్కారాన్ని తిరస్కరించిన కుమారుడు తేజ్అస్సోం ముద్దు బిడ్డ భారత రత్న గ్రహీత భూపేన్ హజారికా కుమారుడు తన తండ్రికి వచ్చిన అత్యున్నత పౌర పురస్కారం అంగీకరించేందుకు ఒప్పుకోలేదు. అస్సోం సిటిజన్ షి… Read More
మైనర్ బాలికతో బలవంతపు పెళ్లి.. ఆ పై అత్యాచారం..!హైదరాబాద్ : అతడికి 30 ఏళ్లు. ఆమెకు 17 ఏళ్లు. ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ్డాడు. అంతేకాదు పెళ్లి చేసుకోవాలంటూ వేధించాడు. అయితే అతడి వేధింపులతో సతమతమైన… Read More
సంచలనం ... టిక్ టాక్ యాప్ నిషేధం... ఎందుకో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయంసోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న టిక్ టాక్ యాప్ ను నిషేధించాలని తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టిక్ టాక్ యాప్ ను బ్లూవేల్ యాప్ తో పోలుస్త… Read More
రోజూ 30 ఫ్లైట్ల బ్యాన్ ..? కొనసాగుతోన్న ఇండిగో విమానాల నిలిపివేతముంబై : బడ్జెట్ ఫ్రెండ్లీ విమానయాన సంస్థ .. ఇండిగో తమ విమాన సేవలను నిలిపివేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. పైలట్లు లేరని, పొగ మంచు కురుస్త… Read More
`ఒకరి తరువాత ఒకరు రేప్ చేసినట్టు తయారైంది నా పరిస్థితి..`బెంగళూరు: కర్ణాటకలో కొద్దిరోజులుగా రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఆపరేషన్ కమల పేరుతో భారతీయ జనతా పార్టీ కర్ణాటక శాఖ నాయకులు కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్)… Read More
0 comments:
Post a Comment