హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల ప్రకటనల్లో తప్పులు దొర్లినట్టు విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. త్రిసభ్య కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు సమర్పించిన నివేదికను మీడియాకు వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. తప్పుచేసిన బోర్డు, ఏజెన్సీ, ఇతర విభాగాలకు చెందిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XOGYyT
ఇంటర్ ఫలితాల్లో తప్పులు దొర్లాయి : తప్పుచేసినవారిపై చర్యలు, జనార్ధన్ రెడ్డి స్పష్టీకరణ
Related Posts:
flashback 2019: అపార చాణక్యుడు, ఐపీఎస్ నుంచి నిఘా విభాగాధిపతి వరకు, ఎన్ఎస్ఏగా కీ రోల్..అజిత్ దోవల్.. జాతీయ భద్రతా సలహాదారు. సమర్థమైన అధికారి కూడా. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన దోవల్ ప్రధాని నరేంద్ర మోడీ విశ్వసనీయత పొందారు. 2.0 ప్రభుత్వంల… Read More
నీ భార్య నాకు, నా భార్య నీకు, రాత్రి ఎంజాయ్ చేద్దాం రా, వ్యాపారవేత్తల కొత్త డీల్, బ్లాక్ మెయిల్!ముంబై: లైంగిక వాంచలు తీర్చుకోవడానికి వ్యాపారవేత్తలు భార్యలను మార్పిడి చేసుకుంటున్న వ్యవహారం దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో కలకలం రేపింది. తన భార్త బ… Read More
50 లక్షలు ఇప్పించండి... సుప్రీంకు చేరిన దిశ ఎన్కౌంటర్ కుటుంబాలుదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసులో నిందితుల కుటుంబాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఎన్కౌంటర్పై కేసును నమోదు చేయాలని సుప్రీంను కోరాయి. … Read More
పౌరసత్వ మంట: ఎమర్సెన్సీ..: కేంద్ర హోం శాఖ అత్యవసర సమావేశం?న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా న్యూఢిల్లీ సహా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఆందోళనలు మిన్నంటుతు… Read More
Christmas Celebrations:క్రిస్మస్ను వెరైటీగా సెలబ్రేట్ చేసుకునే దేశాలు..!మరో వారం రోజుల్లో క్రిస్మస్ పండగ రానుంది. డిసెంబర్ 25న క్రీస్తు జన్మదినం. క్రీస్తు జన్మదినం పురస్కరించుకుని ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల… Read More
0 comments:
Post a Comment