హైదరాబాద్ : వారంత ప్రముఖ బిజినెస్ స్కూల్ లో చదువుతున్నారు. ఫ్రెండ్స్ కదా అని పార్టీ చేసుకున్నారు. మందు ఎక్కింది, పాత విషయాలు గుర్తొచ్చింది. ఇంకేముంది నడిరోడ్డుపై కర్రలతో దాడులు చేసుకోవడంతో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ నడిబొడ్డున కూకట్ పల్లిలో జరిగిన ఈ దాడితో రోడ్డుపై ఉన్న జనం భయంతో పరుగులు తీశారు. {image-456ff-1556386541.jpg
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XKylWa
Sunday, April 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment