శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఇటీవల భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో హతమైన పాకిస్థాన్ ఉగ్రవాదుల చొరబాటు మార్గంపై బీఎస్ఎఫ్ అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు. సరిహద్దు గుండా కాశ్మీర్లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ఉపయోగించిన సొరంగ ద్వారం ఆరంభం పాకిస్థాన్లో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఇందుకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకే తాజాగా బీఎస్ఎఫ్ బృందం సొరంగంలోకి వెళ్లొచ్చినట్లు బీఎస్ఎఫ్ డీజీ రాకేశ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33B1cRY
పాకిస్థాన్ భూభాగంలోకి 200 మీటర్ల వరకు వెళ్లొచ్చిన బీఎస్ఎఫ్ టీమ్: ఆ సొరంగం గుండానే..
Related Posts:
పాకిస్తాన్పై మోడీ ప్రభుత్వం మరో 'ఆర్థిక' దెబ్బ, ఏకాకి చేసేందుకు పలు దేశాలతో చర్చశ్రీనగర్/కరాచీ/ఢిల్లీ: పాకిస్తాన్కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (అత్యంత ప్రాధాన్య దేశం) అన్న హోదాను తొలగించిన కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇందులో భాగ… Read More
`పల్లె` కూడా కదిలి వెళ్తారా? ఆయన మౌనం దేనికి సంకేతం?అమరావతిః ఎన్నికల ముంగిట్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త చేరికలతో సమరోత్సాహానికి సన్నద్ధమౌతోంది. వైఎస్ఆర్ సీపీలోకి వలసల … Read More
పసుపు మరియు ఎర్రజొన్నల మద్దతు ధర కోసం వంటావార్పు నిర్వహించిన నిజామాబాద్ రైతులు...హైద్రబాద్ ....మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ..నిజామాబాద్ ఎర్రజోన్న,పసుపు రైతులు మరోసారి ఆందోళన బాటపట్టారు , ఆర్మ్రర్ మండలంలోని పె… Read More
కేసీఆర్కు మోడీ విషెస్.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానుల నుంచి జాతీయ స్థాయి నేతల దాకా కేసీఆర్ … Read More
పుల్వామా ఉగ్రదాడి : అమరజవాన్లకు నివాళి.. 50 లక్షలు అందించిన కేటీఆర్హైదరాబాద్ : కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు. జూబ… Read More
0 comments:
Post a Comment