Tuesday, December 1, 2020

ఓటింగ్ తగ్గుదల కేసీఆర్ కుట్ర -ఈసీ కూడా దోషే -విజయశాంతి తాజా సంచలనం

కొండంత రాగం తీసి.. పితుకంత పాట పాడినట్లుగా.. సాధారణ ఎన్నికలను తలపించే స్థాయిలో ప్రచారం సాగినా.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో.. పోలింగ్ శాతం మాత్రం అత్యల్పంగా నమోదైంది. 2016 ఎన్నికల్లో 45.29 శాతం ఓటింగ్ నమోదుకాగా, ఈసారి 40 శాతం కూడా దటకపోవడం గమనార్హం. వరుస సెలవులు, కరోనా భయాల వల్లే తక్కువ టర్నౌట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mukgJ4

Related Posts:

0 comments:

Post a Comment