Thursday, December 31, 2020

న్యూ ఇయర్ సందర్భంగా జోరుగా డ్రగ్స్ విక్రయాలు.. రూ.10 లక్షల విలువ గల మత్తు స్వాధీనం

మరికొన్ని గంటల్లో 2020 ముగియబోతోంది. 2021కి యావత్ ప్రపంచం స్వాగతం చెబుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా యువత జోష్‌లో ఉండటం సహజమే.. మందేసి చిందేస్తారు. దీనిని కొందరు ఆసరాగా తీసుకుంటున్నారు. వారికి డ్రగ్స్ అందజేసి.. సొమ్ము చేసుకోవాలని అనుకుంటున్నారు. వాస్తవానికి డ్రగ్స్ విక్రయాలు రోజూ జరుగుతున్న.. డిసెంబర్ 31వ తేదీ అయినందున ఇవాళ మరింత ఎక్కువగా విక్రయాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/387fE7f

Related Posts:

0 comments:

Post a Comment