మిషన్ శక్తి ప్రయోగంతో అగ్రదేశాల సరసన నిలిచిన భారత్పై అమెరికా మండిపడుతోంది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత అంతరిక్షంలో ఉపగ్రహాలను పేల్చేయగల సత్తా సంపాదించుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. తాజాగా భారత్ నిర్వహించిన మిషన్ శక్తి ప్రయోగంపై నాసా అక్కసు వెళ్లగక్కింది. ఈ ప్రయోగంతో స్పేస్ జంక్ మరింత పెరిగిందని, ఇది ఆందోళన కలిగించే అంశమని అంటోంది. అంతరిక్షంలో ఉపగ్రహం కూల్చివేత ప్రయోగంపై పాక్ స్పందన..ఏమి చెప్పిందంటే..?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I6u9eT
మిషన్ శక్తిపై అమెరికా అక్కసు ఐఎస్ఎస్కు ముప్పు పెరిగిందన్న నాసా
Related Posts:
బోర్డర్ భగ్గుమంటోన్న వేళ: భారత్-చైనా మధ్య చారిత్రాత్మక ఘట్టం: అయిదు సూత్రాల ఏకాభిప్రాయంమాస్కో: సరిహద్దు వివాదాలను శాంతియుతంగా, సామరస్యంగా పరిష్కరించుకునే దిశగా భారత్-చైనా చారిత్రాత్మక అడుగులు వేశాయి. లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద ఈ రె… Read More
కరోనా పోరులో కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేదు.. అలా చెప్పుకుంటే గౌరవం ఉండదు: కేసీఆర్కరోనావైరస్ పోరులో కేంద్రం రాష్ట్రానికి చేసిన సహాయం ఏమీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశ… Read More
సహనాన్ని పరీక్షించొద్దు: సైనికుల దుందుడుకుపై అసహనం: చైనా ముఖం పగులగొట్టేలా భారత్మాస్కో: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనిక బలగాల దుందుడుకు చర్యలపై భారత్ తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసింది. సరిహద్దు వివాదాలను ప… Read More
సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ట్విస్ట్: శ్రావణి, దేవరాజ్ రెడ్డిల ఆడియో లీక్బుల్లితెర నటి శ్రావణి ఆత్మ హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా శ్రావణి దేవరాజ్ రెడ్డి కి సంబంధించిన సంభాషణ ఆడియో లీక్ అయింది. దీనిలో దేవర… Read More
దేశంలో కరోనా సరికొత్త మహోత్పాతం: ఒక్కరోజే లక్షకు చేరువగా: ఏపీ సహా 5 రాష్ట్రాల్లో కల్లోలంన్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ సరికొత్త మహోత్పాతాన్ని సృష్టిస్తోంది. కళ్లు బైర్లు రేంజ్లో రోజువారీ కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. లక్ష మా… Read More
0 comments:
Post a Comment