Monday, November 23, 2020

ఎయిరిండియా వన్ గగన విహారం: రాష్ట్రపతి దంపతుల తొలి ప్రయాణం: కాస్సేపట్లో తిరుపతికి

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రముఖుల అధికారిక పర్యటనల కోసం ఉద్దేశించిన ఎయిరిండియా వన్-బీ777 తన గగన విహారాన్ని ఆరంభించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆయన భార్య సవితా కోవింద్ తొలి ప్రయాణం ప్రారంభించారు. ఈ కొత్త ఎయిర్ క్రాఫ్ట్‌లో వారు తిరుపతికి చేరుకోబోతున్నారు. ఎయిరిండియా వన్‌లో తమ తొలి ప్రయాణాన్ని ఆరంభించడానికి ముందు రాష్ట్రపతి దంపతులు.. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nUAPhR

0 comments:

Post a Comment