రాజధాని అమరావతి కోసం దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర ప్రాంతాల నుంచి మట్టి, నీరు సేకరించామని చంద్రబాబు గుర్తుచేశారు. దీంతో అమరావతి ప్రాంతం పునీతమైందని, ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన రాజధానిని సీఎం జగన్ ఎలా మారుస్తారని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రకటనలను ప్రజలు గమనిస్తున్నారని, ఆయనకు బుద్ది చెప్పే రోజు తర్వలో వస్తోందని చంద్రబాబు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MOF1zA
పవన్ కల్యాణ్ పర్యటిస్తే సీఎం జగన్ గుండెల్లో దడ, అప్పుడు ముద్దులు పెట్టి, ఇప్పుడు గుద్దులా: చంద్రబాబు
Related Posts:
ఎమ్మెల్సీ ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదలఢిల్లీ : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజ… Read More
148 మందితో వెళ్తున్న విమానం హైజాక్, హైజాకర్ను కాల్చి చంపిన భద్రతా దళాలుఢాకా: బంగ్లాదేశ్లో ఓ వ్యక్తి విమానాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేశాడు. అతనిని బంగ్లాదేశ్ ప్రత్యేక దళాలు కాల్చి చంపేశాయి. బిమాన్ ఎయిర్ లైన్కు చెందిన బ… Read More
కన్నెర్ర చేస్తున్న పసుపు, ఎర్రజొన్న రైతులు... లోక్ సభ ఎన్నికలను అడ్డుకునే వ్యూహంగిట్టుబాటు ధర కోసం పసుపు, ఎర్రజొన్న రైతులు కన్నెర్ర చేస్తున్నారు. మద్దతు ధర కోసం ఆర్మూర్ రైతులు వరుస ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. మొన్నటికి మొన్నపోలీస… Read More
అరుణాచల్ ప్రదేశ్లో ఉద్రిక్తత, రెచ్చిన నిరసనకారులు: పీఆర్సీపై తగ్గిన ప్రభుత్వంఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్లో ఉద్రిక్తత నేపథ్యంలో శాశ్వత నివాస పత్రాన్ని (పర్మినెంట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ -పీఆర్సీ)పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రెం… Read More
జగన్లా చెప్పడంకాదు, టీడీపీ నేతలపై దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే: పవన్ కళ్యాణ్కర్నూలు: ప్రధాని మోడీ మార్చి 1న విశాఖకు ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని, మన మీద సీబీఐ, ఐటీ దాడులు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు… Read More
0 comments:
Post a Comment