రాజధాని అమరావతి కోసం దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర ప్రాంతాల నుంచి మట్టి, నీరు సేకరించామని చంద్రబాబు గుర్తుచేశారు. దీంతో అమరావతి ప్రాంతం పునీతమైందని, ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన రాజధానిని సీఎం జగన్ ఎలా మారుస్తారని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రకటనలను ప్రజలు గమనిస్తున్నారని, ఆయనకు బుద్ది చెప్పే రోజు తర్వలో వస్తోందని చంద్రబాబు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MOF1zA
పవన్ కల్యాణ్ పర్యటిస్తే సీఎం జగన్ గుండెల్లో దడ, అప్పుడు ముద్దులు పెట్టి, ఇప్పుడు గుద్దులా: చంద్రబాబు
Related Posts:
ముహూర్తం ఖరారు , 14 న జగన్ - కేసీఆర్ కలిసేది అక్కడే : ఫిక్స్ చేస్తారా..!ఏపి-తెలంగాణ ప్రజల్లో ఆసక్తి కలిగించే పరిణామం. ఈ నెల 14న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపికి రానున్నారు. ఏపి లో ఎన్నికల వేడి మొదలైంది. ఏపి ఎన్నిక… Read More
చెత్త వేస్తే 'ఛాయ్' వచ్చే డామ్ డామ్..! (వీడియో)ప్రయాగ్ రాజ్ : కుంభ మేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు క్యూ కడుతున్నారు. గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. ఆ క్రమంలో … Read More
కన్యత్వ పరీక్షలను నేరంగా పరిగణిస్తాం.. హెచ్చరించిన ప్రభుత్వంముంబై: వర్జినిటీ టెస్టులకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. కొత్తగా పెళ్లైన మహిళకు కన్యత్వ పరీక్షలు చేసిన వార్త వెలుగులోకి రావడంతో మహా… Read More
ఒక్క రూపాయి కోసం రేవంత్ రెడ్డి పోరాటం?.. అరెస్ట్ కేసులో ట్విస్ట్.. ఏమిటా కథ?హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన అప్పట్లో వివాదస్పదమైంది. ఆ ఘటనల… Read More
టీటీడీ జేఈఓ భాస్కర్ ఆకస్మిక బదిలీ: బోర్డు రాజకీయాలకు ఆయన బలి అయ్యారా?పరమ పవిత్ర పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠంలా భావించే తిరుమలలో అయిదేళ్లుగా వరుసగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. స్వామివారి తిరువాభరణాలు, పింక్ డైమండ్ చో… Read More
0 comments:
Post a Comment