రాజధాని అమరావతి కోసం దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర ప్రాంతాల నుంచి మట్టి, నీరు సేకరించామని చంద్రబాబు గుర్తుచేశారు. దీంతో అమరావతి ప్రాంతం పునీతమైందని, ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన రాజధానిని సీఎం జగన్ ఎలా మారుస్తారని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రకటనలను ప్రజలు గమనిస్తున్నారని, ఆయనకు బుద్ది చెప్పే రోజు తర్వలో వస్తోందని చంద్రబాబు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MOF1zA
పవన్ కల్యాణ్ పర్యటిస్తే సీఎం జగన్ గుండెల్లో దడ, అప్పుడు ముద్దులు పెట్టి, ఇప్పుడు గుద్దులా: చంద్రబాబు
Related Posts:
ప్రభాస్ ఇష్యూ: షర్మిల ఫిర్యాదుతో కేసు నమోదు, రంగంలోకి ప్రత్యేక దర్యాఫ్తు బృందంఅమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల ఫిర్యాదు పైన సైబర్ క్రైమ్ పోలీసులు స్పందిం… Read More
ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నారు...తెలుగు రాష్ట్రాల్లో కాదుఆర్థికంగా వెనకబడిన అగ్రకులాల వారికి విద్య ఉద్యోగావకాశాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చట్టం తీసుకువచ్చి రెండ్రోజులు గడవక ముందే సిక్కిం ప్రభ… Read More
ఆ మూడు సినిమాల సూత్రదారి ఆయనేనా..? మరి వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాలుస్తాయా..?హైదరాబాద్ : కాదే్దీ రాజకీయ ఎత్తుగడకు అనర్హం..! ఏంచేసినా, ఎలా చేసినా, ఎప్పుడు చేసినా రాజకీయ ప్రత్యర్ధిపైన ఆదిపత్యం సాదించామా..? లేదా అన్నదే మ… Read More
45 రోజుల ఆధ్యాత్మిక వేడుక... కుంభమేళాకు క్యూ కట్టిన భక్తులుఉత్తర ప్రదేశ్ : అర్ధకుంభమేళా మహాక్రతువు మొదలయింది. భక్తుల రాకతో త్రివేణి సంగమం పులకించిపోతోంది. సంక్రాంతి పండుగ నాడు ప్రారంభమయ్యే ఈ కుంభమేళా మార్చి 4వ… Read More
నలుగురు ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించిన తెలంగాణ సర్కార్..! బులెటిన్ విడుదల..!!హైదరాబదద్ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలపై తెలంగాణ సర్కార్ కొరడా ఝుళిపించింది. ముందస్తు ఎన్నికల ముందు పార్టీ మారిన ఎమ్మెల్… Read More
0 comments:
Post a Comment