హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో అనూహ్య విజయం సాధించి ఎమ్మెల్యే అయిన బీజేపీ నేత రఘునందన్ రావు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఉపఎన్నిక సమయంలో సిద్దిపేటలో జరిగిన ఘటనపై పిటిషన్ దాఖలు చేశారు. సిద్దిపేటలో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలంటూ ఆయన తన క్వాష్ పిటిషన్లో పేర్కొన్నారు. కేసీఆర్ నా గురువు: తిరుమలలో రఘునందన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lvCpWI
ఆ క్రిమినల్ కేసు కొట్టేయండి: హైకోర్టులో రఘునందన్ రావు క్వాష్ పిటిషన్
Related Posts:
ఇవాళ కేంద్రమంత్రివర్గం భేటీ.. ఏడాది తర్వాత భౌతికంగా సమావేశం...కేంద్ర మంత్రివర్గం ఇటీవల పునర్ వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల అంతకుముందు వర్చువలే మీటింగ్స్ జరిగేవి.గత ఏడాది నుంచి ఫిజికల్ మీట్ జరగలే.. ఇ… Read More
గుంపులుగా ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు: కరోనాకు గేట్వేలుగా: కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డిన్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత నుంచి దేశం క్రమంగా కుదురుకుంటోంది. కొద్దిరోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతూ వస్తోన్నాయి. కరోనా… Read More
దళితుడిని సీఎం చేసి.. రాజీనామా చేయు.. కేసీఆర్కు షర్మిల డిమాండ్సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత వనపర్తి జిల్లాలోని గోపాల పేట మండలం తాడిపత… Read More
అభిమానం పీక్.. సోనూ సూద్ని హీరో కొట్టాడని ఆగ్రహాం. .కరోనా కాలంలో ప్రతీ ఒక్కరికి సాయం చేస్తూ.. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోన్న సోనూసూద్ అంటే చాలా క్రేజ్ ఏర్పడింది. దేశవ్యాప్తంగా వయస్సుతో సంబంధం లేకుం… Read More
పార్లమెంట్ ఎదుట బైఠాయిస్తాం: రాకేశ్ టికాయత్వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నిరసన కొనసాగుతూనే ఉంది. ఈ నెల 19వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవనున్నాయి. దీంతో పార్లమెంట్ ఎదుట బై… Read More
0 comments:
Post a Comment