వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నిరసన కొనసాగుతూనే ఉంది. ఈ నెల 19వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవనున్నాయి. దీంతో పార్లమెంట్ ఎదుట బైఠాయిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ తెలిపారు. 22వ తేదీన నిరసన కొనసాగుతుందని చెప్పారు. వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు ముందుకు రాలేదని.. మార్పు ఉండదని స్పస్టంచేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36AaG1a
పార్లమెంట్ ఎదుట బైఠాయిస్తాం: రాకేశ్ టికాయత్
Related Posts:
హైదరాబాద్లో మరోసారి ఫుల్ లాక్డౌన్ తప్పదా?: కేసీఆర్ ప్రకటిస్తారంటూ తలసాని కీలక వ్యాఖ్యలుహైదరాబాద్: తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో మరోసారి లాక్డౌన్ కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వ… Read More
ఎంపీల నిర్లక్ష్యానికి భారీ మూల్యం... బయటపెట్టిన రాజ్యసభ సెక్రటేరియట్...వలస కార్మికులను తరలించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లలో టికెట్ చార్జీలను కార్మికులే భరించాలని కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసిన … Read More
ఆ సరిహద్దుల్లో ఉన్న గ్రామాలకు ప్రభుత్వం ప్రత్యేక ఫోన్లు.. నిమిషానికి ఛార్జ్ ఎంతో తెలుసా...?ఉత్తరాఖండ్ : చైనా-నేపాల్ సరిహద్దు ప్రాంతంలోని భారత్కు చెందిన గ్రామాలకు శాటిలైట్ ఫోన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చైనా భార… Read More
భయానకం, పశువుల కంటే హీనంగానా?: ఢిల్లీ సర్కారుపై సుప్రీం ఆగ్రహంన్యూఢిల్లీ : కరోనా కట్టడి చర్యలపై ఢిల్లీ ప్రభుత్వం తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కరోనా నేపథ్యంలో దేశ రాజధానితోపాటు పలు రాష్ట్రాల్లో పరి… Read More
నిలకడగానే అచ్చెన్నాయుడు ఆరోగ్యం- ఇన్ఫెక్షన్ సమస్య- సర్జరీ అవసరం లేదన్న డాక్టర్లురెండు రోజుల క్రితం శస్త్ర చికిత్స చేయించుకున్న మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని గుంటూరు జీజీహెచ్ డాక్టర్లు ప్రకటిం… Read More
0 comments:
Post a Comment