Tuesday, July 13, 2021

పార్లమెంట్ ఎదుట బైఠాయిస్తాం: రాకేశ్ టికాయత్

వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నిరసన కొనసాగుతూనే ఉంది. ఈ నెల 19వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవనున్నాయి. దీంతో పార్లమెంట్ ఎదుట బైఠాయిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ తెలిపారు. 22వ తేదీన నిరసన కొనసాగుతుందని చెప్పారు. వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు ముందుకు రాలేదని.. మార్పు ఉండదని స్పస్టంచేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36AaG1a

Related Posts:

0 comments:

Post a Comment