Thursday, November 12, 2020

విజయసాయిరెడ్డిని టార్గెట్‌ చేసిన విశాఖ ఎమ్మెల్యేలు- పిలిపించి క్లాస్‌ పీకిన జగన్‌

విశాఖలో భూములు, నాడు-నేడు పనుల వ్యవహారాల్లో నెలకొన్న విభేధాల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న విజయసాయిరెడ్డిపై బహిరంగ విమర్శలకు దిగారు. దీంతో పార్టీ ఆధినేత జగన్‌ వారిపై సీరియస్‌ అయ్యారు. తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని క్లాస్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలో తాజాగా నిర్వహించిన జిల్లా అభివృద్ధి కమిటీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38CNMsi

Related Posts:

0 comments:

Post a Comment