విశాఖలో భూములు, నాడు-నేడు పనుల వ్యవహారాల్లో నెలకొన్న విభేధాల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న విజయసాయిరెడ్డిపై బహిరంగ విమర్శలకు దిగారు. దీంతో పార్టీ ఆధినేత జగన్ వారిపై సీరియస్ అయ్యారు. తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలో తాజాగా నిర్వహించిన జిల్లా అభివృద్ధి కమిటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38CNMsi
విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిన విశాఖ ఎమ్మెల్యేలు- పిలిపించి క్లాస్ పీకిన జగన్
Related Posts:
కవిత కోసం కేసీఆర్ కుట్రలు .. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థితో సైతం బేరం : ఎంపీ అరవింద్ ఫైర్నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కూతురు కవిత కోసం నిజామాబాద్ లో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు . కవిత… Read More
Playboy: వీఐపీల భార్యలు, కూతుర్లు+ 100 మందితో ఎంజాయ్, లాయర్లు లేరు, బెయిల్ రాదు, బతుకు!చెన్నై/ కన్యాకుమారి/ మదురై: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 100 మందికిపై అమ్మాయిలు, లెక్కలేనంత మంది వీఐపీల భార్యలు, వారి కూతుర్లు, ఆంటీలకు సోషల్ మీడియాలో … Read More
10 లక్షలు దాటిన మరణాలు, అమెరికాలోనే 2 లక్షలు.. భారత్లో లక్షకు చేరువలో..కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3 కోట్ల 35 లక్షల 49 వేల 873గ… Read More
Sushant Singh Death: సీబీఐకి కీలక విషయాలు వెల్లడించిన ఎయిమ్స్ వైద్య బృందండ్రగ్స్ వ్యవహారంలో పడి సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు విచారణ మరుగున పడిపోయిందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు సుశాంత్ సింగ్ మృతికి… Read More
సముద్రంలో దొరికే గవ్వల ప్రాధాన్యత ఏంటి..లక్ష్మీదేవి స్వరూపంగా ఎందుకు భావిస్తారు..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment