విశాఖలో భూములు, నాడు-నేడు పనుల వ్యవహారాల్లో నెలకొన్న విభేధాల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న విజయసాయిరెడ్డిపై బహిరంగ విమర్శలకు దిగారు. దీంతో పార్టీ ఆధినేత జగన్ వారిపై సీరియస్ అయ్యారు. తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలో తాజాగా నిర్వహించిన జిల్లా అభివృద్ధి కమిటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38CNMsi
విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిన విశాఖ ఎమ్మెల్యేలు- పిలిపించి క్లాస్ పీకిన జగన్
Related Posts:
కల్లోల వాన... కన్నీళ్లే మిగిల్చింది... తెలంగాణలో వరద నష్టం రూ.5వేల కోట్లు...ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడిన హైదరాబాద్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. అస్తవ్యస్తమైన జనజీవనం నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తోంది. అయితే బీభత్సమైన ఆ వాన… Read More
విశాఖపట్నం ‘నాన్లోకల్ లీడర్ల’ అడ్డాగా ఎలా మారింది? 30 ఏళ్లుగా వారి హవా కొనసాగుతుండటానికి కారణాలేంటి?విశాఖపట్నం స్థానికేతర నాయకులకు అడ్డాగా మారింది. ఇతర ప్రాంతాలకు చెందినవారే ఇక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. వీళ్లు పార్టీలు మారుతున్… Read More
బతుకమ్మ పండగ అంటే ఏమిటి..? ఈ పండగ కథ ఏమిటి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -… Read More
బైడెన్ అధికార దుర్వినియోగం,చైనాతో లింకులు..? దుమారం రేపుతున్న కథనాలు.. ట్రంప్కు ట్విట్టర్ షాక్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ట్విట్టర్ షాకిచ్చింది. అధ్యక్ష ఎన్నికల కోసం ఉపయోగిస్తున్న 'ట్రంప్ రీ-ఎలక్షన్ క్యాంపెయిన్' ట్విట్టర్ హ్యాండిల్ను… Read More
జగన్కు కేంద్రం షాక్- దిశ బిల్లు వెనక్కి- కథ మళ్లీ మొదటికి....తెలంగాణలో గతేడాది దిశ హత్యాచార ఘటన తర్వాత దేశంలో తొలిసారిగా దీనిపై కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని భావించిన ఏపీ ప్రభుత్వం ఏపీ దిశ బిల్లు 2019ను అసెంబ్… Read More
0 comments:
Post a Comment