Tuesday, July 13, 2021

దళితుడిని సీఎం చేసి.. రాజీనామా చేయు.. కేసీఆర్‌కు షర్మిల డిమాండ్

సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత వనపర్తి జిల్లాలోని గోపాల పేట మండలం తాడిపత్రిలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కొండల్ కుటుంబాన్ని పరామర్శించారు. కేసీఆర్ పాలనలో చదువుకున్నవారికి ఉద్యోగాలు కల్పించలేకపోతున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో పిల్లలను చదివించి చంపుకునే కంటే చదివించకుండా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VF2p9Z

Related Posts:

0 comments:

Post a Comment