Tuesday, July 13, 2021

గుంపులుగా ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు: కరోనాకు గేట్‌వేలుగా: కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత నుంచి దేశం క్రమంగా కుదురుకుంటోంది. కొద్దిరోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతూ వస్తోన్నాయి. కరోనా మరణాలు సైతం అదే స్థాయిలో తగ్గాయి. ఇదివరకట్లా వేల సంఖ్యలో నమోదు కావట్లేదు. మంగళవారం నాటి బులెటిన్ ప్రకారం.. దేశంలో 31,443 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రికవరి రేటు 97.28 శాతంగా నమోదైంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3egbUCJ

Related Posts:

0 comments:

Post a Comment