జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ ర్యాడ మహేష్కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాళి అర్పించారు. మహేష్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్, నిజామాబాద్ వేల్పూర్ వాసిగా తాను అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. మహేష్ భౌతిక కాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని వీర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38nzj3a
తెలంగాణ జవాన్ వీరమరణం... మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కంటతడి.... అన్ని విధాలా ఆదుకుంటామని హామీ...
Related Posts:
కాశ్మీర్ బాధ్యత కేసీఆర్ కు ఇవ్వండి ! ఆయన పరిష్కరిస్తారట.. మోడీకి లేఖ రాస్తానంటున్న కాంగ్రెస్ సీనియర్హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై ఒంటికాలిపై లేచారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హునుమంతరావు. రాష్ట్ర సమస్యలు పట్టని కేసీఆర్ .. దేశంలో నెలకొన్న ప్రాబ్లమ్స్ పరిష… Read More
పెద్దనోట్లు రద్దు చేసినట్లే దీన్ని కూడా రద్దు చేస్తాడేమో: మోడీపై రాహుల్ నిప్పులుదేశం మొత్తాన్ని చౌకీదారులుగా ప్రధాని నరేంద్ర మోడీ మార్చారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాందీ. ప్రధాని నరేంద్ర మోడీతో సహా, బీజేపీ జాతీయాధ… Read More
ఎన్నికల ఖర్చు అకౌంట్లోనే చూపాలి: ఈసీ స్పష్టీకరణహైదరాబాద్ : లోక్సభ ఎన్నికల వేళ అభ్యర్థులకు ఎన్నికల సంఘం కొన్ని కీలక సూచనలు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే ముందురోజు తన ప… Read More
నగరంలో ట్రాఫిక్ సమస్యకు 'ఓలా' పరిష్కారం..! టీ సర్కార్ తో అవగాహన ఒప్పందం..!!హైదరాబాద్: నగర వాహన దారులకు శుభవార్త..! ఇక నగర వాసులు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకోవాల్సిన అవసరం ఉండదు. సులభ తర రవాణా వ్యవస్థ కో… Read More
నిరుపేద మహిళా రైతును లోక్ సభ బరిలో దింపిన అధికార పార్టీభువనేశ్వర్: ఆమె పేరు ప్రమీలా బిసోయ్. వయస్సు ఆరు పదుల పైనే. నిరుపేద మహిళా రైతు. ఆమెకు ఉన్న వ్యవసాయ భూమి కనీసం ఎకరం కూడా లేదు. ఎకరం కంటే తక్కువ ఉన్న వ్య… Read More
0 comments:
Post a Comment