Tuesday, March 19, 2019

నిరుపేద మహిళా రైతును లోక్ సభ బరిలో దింపిన అధికార పార్టీ

భువనేశ్వర్: ఆమె పేరు ప్రమీలా బిసోయ్. వయస్సు ఆరు పదుల పైనే. నిరుపేద మహిళా రైతు. ఆమెకు ఉన్న వ్యవసాయ భూమి కనీసం ఎకరం కూడా లేదు. ఎకరం కంటే తక్కువ ఉన్న వ్యవసాయ భూమిని నమ్ముకుని జీవిస్తోంది ఆమె కుటుంబం. అలాంటి మహిళ పేరు ప్రస్తుతం రాష్ట్రంలో మారుమోగి పోతోంది. ఆమె పేరు ఒక్కసారిగా వార్తల్లోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TXpIt8

Related Posts:

0 comments:

Post a Comment