Monday, November 9, 2020

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: తూర్పుగోదావరిలో అత్యధికంగా, కర్నూలులో అత్యల్పం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. కరోనా పరీక్షలు భారీగా చేసినప్పటికీ.. 2 వేల లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. అంతేగాక, మరణాల సంఖ్య కూడా తగ్గింది. కోలుకున్నవారి సంఖ్య కొత్త కరోనా కేసుల కంటే ఎక్కువగానే ఉంది. ఈ మేరకు వివరాలను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32sezDL

Related Posts:

0 comments:

Post a Comment