హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై ఒంటికాలిపై లేచారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హునుమంతరావు. రాష్ట్ర సమస్యలు పట్టని కేసీఆర్ .. దేశంలో నెలకొన్న ప్రాబ్లమ్స్ పరిష్కరిస్తారని దుయ్యబట్టారు. పనిలోపనగా రాష్ట్ర కాంగ్రెస్ నేతల తీరును ఎండగట్టారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందని వారిని ప్రశ్నించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OdZTiU
కాశ్మీర్ బాధ్యత కేసీఆర్ కు ఇవ్వండి ! ఆయన పరిష్కరిస్తారట.. మోడీకి లేఖ రాస్తానంటున్న కాంగ్రెస్ సీనియర్
Related Posts:
కిసాన్ సమ్మాన్ : ఇచ్చేది మూరెడు.. చెప్పేది బారెడు.. అసలు అర్హులెవరు?ఢిల్లీ : మధ్యంతర బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఎవరు అర్హులు? మార్గదర్శకాల ముసాయిదాలో కేంద్రం ఏ… Read More
ప్రేమికుల దినోత్సవాన్ని అడ్డుకుంటాం..! పాశ్చాత్య సంస్కృతి అవసరం లేదంటున్న భజరంగ్ దళ్..!!హైదరాబాద్ : ప్రేమికులకు చేదు వార్త వినిపిస్తున్నాయి వీహెచ్ పీ, భజరంగ్ దళ్ పార్టీలు. పాశ్చాత్య సంస్కృతిలో భాగమైన వాలెంటైన్ డేను విశ్వ హిందూ పరిషత… Read More
వార్నింగ్: బడ్జెట్ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం, హాజరు కాకుంటే వేటు: సిద్దరామయ్య, బీజేపీ దెబ్బబెంగళూరు: కర్ణాటకలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న రోజు కాంగ్రెస్ శాసన సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి, సీఎల్ పీ నేత సిద… Read More
ముహూర్తం ఖరారు , 14 న జగన్ - కేసీఆర్ కలిసేది అక్కడే : ఫిక్స్ చేస్తారా..!ఏపి-తెలంగాణ ప్రజల్లో ఆసక్తి కలిగించే పరిణామం. ఈ నెల 14న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపికి రానున్నారు. ఏపి లో ఎన్నికల వేడి మొదలైంది. ఏపి ఎన్నిక… Read More
ఆర్బీఐ పాలసీ: 25 బేసిస్ పాయింట్లు తగ్గిన రెపోరేట్... తగ్గనున్న గృహరుణాలపై వడ్డీ రేట్లురెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధానం కమిటీ. ప్రస్తుతం 6.50 గా ఉన్న రెపోరేట్ను 25… Read More
0 comments:
Post a Comment