Sunday, November 1, 2020

తెగులుదేశం జాతీయ అధ్యక్షుడిని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వొచ్చా? విజయసాయి రెడ్డి

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సందర్భం వచ్చిన ప్రతీసారీ చంద్రబాబు, ఆయన కుమారుడు మాజీమంత్రి నారా లోకేష్‌పై సోషల్ మీడియా ద్వారా విమర్శనాస్త్రాలను సంధించే సాయిరెడ్డి.. ఈ సారి రాష్ట్రావతరణ దినోత్సవాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ejntrF

Related Posts:

0 comments:

Post a Comment