హైదరాబాద్: కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై ఉన్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా బాధితులకు ప్రభుత్వం ఆస్పత్రుల్లో, ఇంటి వద్ద ఎలాంటి చికిత్స అందిస్తుందో తెలపాలని హైకోర్టు బుధవారం ఆదేశించింది. కరోనా విజృంభణ: దేశంలో 9 లక్షల దాటిన కరోనా కేసులు, రికవరీ రేటూ పెరిగింది కరోనా చికిత్సకు సంబంధించి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ev4Wr4
సీజే చెప్పినా వినరా?: తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
Related Posts:
Coronavirus: ఆసుపత్రిలో రోగి మాయం, డ్రైనేజ్ లో శవం, కిడ్నీలు కొట్టేసి హత్య ?, ఆసుపత్రి మటాష్ !వారణాసి/ లక్నో/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బకు ఆ వ్యాధితో మరణించిన వారి మృతదేహాలు తీసుకోవాలంటే వారి కుటుంబ సభ్యులు కొన్ని ప్రాంతా… Read More
సుశాంత్ మృతికి దుబాయ్ లింకులు... విష ప్రయోగం...? ఆ నిర్మాతపై అనుమానాలు...అనేక అనుమానాలు,చిక్కుముళ్లు,మలుపులు... బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా బీజే… Read More
న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణ కేసు.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం ధర్మాసనంప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు తేల్చిన సుప్రీం ధర్మాసనం నేడు తీర్పు రిజర్వ్ చేసింది . 2020 జూన్ 27 మరియు 29 తేదీలలో … Read More
సరిహద్దుల్లో చైనా కవ్వింపులు- రష్యా మిసైల్ వ్యవస్ధలను రంగంలోకి దింపుతున్న భారత్...చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు చర్చలు కొనసాగిస్తూనే మరోవైపు భారత్పై కత్తులు దూస్తున్న డ్రాగన్ దేశం తాజాగ… Read More
అమరావతిపై చంద్రబాబు ఫేక్ పోల్స్- ఆ 23 చోట్ల కూడా నమ్మడం లేదన్న సజ్జల..ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ సర్కారుకు అమరావతి ఆందోళనలు తలనొప్పిగా మారాయి. దీంతో ఇప్పటివరకూ అమరావతిలో అక్రమాలపై రోజుకో… Read More
0 comments:
Post a Comment